ఏపీలో తల్లికి వందనం నిధులు విడుదల, తల్లుల ఖాతాల్లో రూ.13,000 జమ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద నిధులను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన తల్లుల బ్యాంక్ ఖాతాల్లో రూ.13,000 చొప్పున జమ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద నిధులను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన తల్లుల బ్యాంక్ ఖాతాల్లో రూ.13,000 చొప్పున జమ చేస్తున్నారు.
కామారెడ్డిలో కలెక్టరేట్ వెళ్లే ప్రధాన రోడ్లు దయనీయ స్థితిలో ఉండటంతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
టీజీఆర్ఈడీసీఓ డిప్యూటీ ఇంజినీర్ ముత్యం వెంకటరమణకు సంబంధించిన ఆస్తులపై ఏసీబీ అధికారులు బుధవారం విస్తృత సోదాలు నిర్వహించారు.
సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సును సిమెంట్ లారీ బలంగా ఢీకొట్టింది. డ్రైవర్ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది.
పుప్పాలగూడ టోల్గేట్ వద్ద వాటర్ ట్యాంకర్ బైక్ను ఢీకొట్టడంతో సుశీల్ కుమార్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
పెద్దపల్లి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో డీసీఎం వ్యాన్ క్లీనర్ మృతి చెందారు. క్యాబిన్లో చిక్కుకున్న డ్రైవర్ను పోలీసులు రక్షించి ఆసుపత్రికి తరలించారు.
ఢిల్లీలో సాగుతున్న సీజేపీ నిరసనలు కేవలం ట్రైలర్ మాత్రమేనని, సమస్యలు పరిష్కరించకుంటే దేశవ్యాప్త ఉద్యమం తప్పదని సీజేపీ జాతీయ ప్రతినిధి హెచ్చరించారు.
తమిళ నటుడు ధనుష్ మరియు దర్శకుడు మారి సెల్వరాజ్ కాంబినేషన్లో రూపొందుతున్న D56 చిత్రం షూటింగ్ ప్రారంభం కాకముందే భారీ డిజిటల్ డీల్ కుదుర్చుకుంది.
అమ్రాబాద్ మండలంలో ఉపాధ్యాయులు డిప్యూటేషన్పై ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతోందని ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
నీట్ పేపర్ లీక్ అంశంపై న్యూఢిల్లీలో కాకరోచ్ జనతా పార్టీ చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో ఢిల్లీ పోలీసులు పది ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు.