విశాఖలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించనున్న జగన్
బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం వెళ్లనున్నారు.
బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం వెళ్లనున్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో అతివేగంతో వచ్చిన ఫెరారీ కారు అపార్ట్మెంట్ గేటును ఢీకొట్టింది. ప్రమాదం తర్వాత కారులోని వ్యక్తులు పరారయ్యారు.