భారత ఆర్చరీ జట్టుకు సీఎం చంద్రబాబు అభినందనలు
ఆర్చరీ ప్రపంచకప్లో రజత పతకం గెలిచిన భారత మహిళా జట్టుకు ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఏపీ క్రీడాకారిణి జ్యోతి సురేఖను ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఆర్చరీ ప్రపంచకప్లో రజత పతకం గెలిచిన భారత మహిళా జట్టుకు ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఏపీ క్రీడాకారిణి జ్యోతి సురేఖను ప్రత్యేకంగా ప్రశంసించారు.
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఏపీఎన్ఆర్టీ కో-ఆర్డినేటర్లు సమావేశమై రాష్ట్ర అభివృద్ధిపై చర్చించారు. కూటమి ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు.