తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల గుత్తాధిపత్యం: కేంద్రం సీరియస్
తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వల్ల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఈ యాప్ల వెనుక ఉన్న చైనా లింకులను కత్తిరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
తెలంగాణలో ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల వల్ల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. ఈ యాప్ల వెనుక ఉన్న చైనా లింకులను కత్తిరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
బెంగళూరులో సొంత తల్లిదండ్రులను, సోదరిని హత్య చేసేందుకు ఏఐ చాట్ బాట్ సాయంతో పక్కా ప్లాన్ చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పాత బ్యాటరీని నోటితో కొరకడంతో జరిగిన ప్రమాదంలో 14 ఏళ్ల బాలుడు మృతి చెందాడు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన హింసాత్మక ఘటనలో పోలీసులపై రాళ్లదాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు పోలీసు అధికారులు గాయపడ్డారు.
మీర్పేట్లో రౌడీ షీటర్ సూరిని హత్య చేసిన కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు.
రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జీవితంపై మనస్థాపం చెంది అస్సాంకు చెందిన ఒక వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఏలూరులో వృద్ధురాలి వద్ద చేపలు కొనే నెపంతో వచ్చి బంగారు నానుత్రాడును లాక్కొని పారిపోయిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రముఖ నటి, బిగ్ బాస్ ఫేమ్ ఆయేషా ఖాన్ను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆమెను పోలీసులు బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించి తీసుకెళ్లారు.
పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కుంకలగుంటలో మట్టి తరలిస్తున్న టిప్పర్ లారీ ఢీకొని ఆవుల నాగార్జున అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.
నర్సాపూర్లో ఇంజనీరింగ్ చదువుతున్న మేతిపోలే శివశంకర్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మరణానంతరం తన అవయవాలను దానం చేయాలని అతను సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.