ఎర్రవల్లి పసుపు నీళ్ల శుద్ధి వివాదం.. ఏడుగురి అరెస్ట్
సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి (వర్ధరాజపూర్) పసుపు నీళ్ల శుద్ధి ఘటనపై విచారణ వేగవంతమైంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి నిజాలను వెలికితీసేందుకు అధికారులు సిట్ను రంగంలోకి దించారు. దీంతో దర్యాప్తు ప్రక్రియ మరింత కీలక దశకు చేరుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే పలు కోణాల్లో లోతైన సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ కేసులో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తాజాగా వర్ధరాజపూర్లో ఈ ఘటనకు సంబంధించి ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం దర్యాప్తులో అత్యంత కీలక పరిణామంగా … Read more