ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సైబర్ వల.. లక్ష రూపాయలు మోసం

ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డికి సైబర్

మన పత్రిక, హైదరాబాద్: జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ఉద్యోగినంటూ ఫోన్ చేసిన ఓ ఆగంతకుడు ఆయనకు వల వేశాడు. ‘వికసిత్ భారత్’ పథకం కింద నియోజకవర్గంలో 40 మందికి రూ.10 లక్షల చొప్పున రుణాలు ఇప్పిస్తానని నమ్మించాడు. ఇందుకు ప్రాసెసింగ్ ఫీజు కింద ఒక్కొక్కరికి రూ.2,500 చొప్పున మొత్తం లక్ష రూపాయలు పంపాలని సూచించాడు. ఇది నిజమేనని నమ్మిన రాజేశ్వర్ రెడ్డి, … Read more

LB Nagar: మద్యం మత్తులో కారు బీభత్సం.. ఇద్దరు విద్యార్థులు మృతి

మన పత్రిక వెబ్డెస్క్, హైదరాబాద్: నగరంలోని ఎల్బీనగర్ చౌరస్తా సమీపంలో మంగళవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదం ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులను బలితీసుకుంది. మద్యం మత్తులో కారు నడుపుతున్న కనకాల రామ్‌కుమార్ రెడ్డి.. ముందుగా రోడ్డు దాటుతున్న శ్రీధర్ అనే వ్యక్తిని, ఆ తర్వాత ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు విద్యార్థులను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న నల్గొండ జిల్లా అల్వాలకు చెందిన కంచర్ల శివ(20), మిర్యాలగూడకు చెందిన నకిరేకంటి సందీప్ కుమార్(19) మృతి చెందారు. … Read more

నేటి దినఫలాలు (01 ఏప్రిల్ 2026): అమల యోగం.. వృషభం, మిథునం సహా ఈ రాశులకు విశేష లాభాలు

మన పత్రిక, హైదరాబాద్: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం (ఏప్రిల్ 01, 2026) రోజున చంద్రుడు కన్యరాశిలో సంచారం చేయనున్నాడు. ఈ రోజు చంద్రుడు, గురు గ్రహాల మధ్య ప్రత్యేకమైన కూటమి వల్ల గజకేసరి, అమల యోగాలు ఏర్పడుతున్నాయి. ప్రముఖ పండితులు ఆచార్య క్రిష్ణ దత్త శర్మ అంచనా ప్రకారం నేటి 12 రాశుల ఫలాలు (Today Horoscope) ఎలా ఉన్నాయంటే.. (గమనిక: ఈ జ్యోతిష్య సమాచారం నమ్మకాలు, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు … Read more

నేటి దినఫలాలు (30 మార్చి 2026): శూల యోగం.. మకరం, మీన రాశులకు అద్భుత విజయాలు!

మన పత్రిక, హైదరాబాద్: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సోమవారం (మార్చి 30, 2026) రోజున చంద్రుడు సింహ రాశిలో సంచారం చేయనున్నాడు. ద్వాదశ రాశులపై మాఘ నక్షత్ర ప్రభావం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు శూల, గండ యోగాలు ఏర్పడనున్నాయి. ప్రముఖ పండితులు ఆచార్య క్రిష్ణ దత్త శర్మ అంచనా ప్రకారం నేటి 12 రాశుల ఫలాలు (Today Horoscope) ఎలా ఉన్నాయంటే.. (గమనిక: ఈ జ్యోతిష్య సమాచారం నమ్మకాలు, మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు … Read more

నేటి దినఫలాలు (28 మార్చి 2026): సుకర్మ యోగం.. ఈ రాశులకు విశేష ధనలాభం!

మన పత్రిక, హైదరాబాద్: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం (మార్చి 28, 2026) రోజున చంద్రుడు కర్కాటక రాశిలో సంచారం చేయనున్నాడు. ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. సూర్యుడు, చంద్రుడు, గురుడు, శుక్రుడి ప్రభావంతో ఈరోజు ‘సుకర్మ’, ‘ఉభయచారి’ యోగాలు ఏర్పడనున్నాయి. ప్రముఖ పండితులు ఆచార్య క్రిష్ణ దత్త శర్మ అంచనా ప్రకారం నేటి 12 రాశుల ఫలాలు (Today Horoscope) ఎలా ఉన్నాయంటే.. (గమనిక: ఈ జ్యోతిష్య సమాచారం నమ్మకాలు, మత విశ్వాసాలపై ఆధారపడి … Read more

నేటి దినఫలాలు (మార్చి 25, 2026): బుధవారం ఏ రాశి వారికి ఎలా ఉందంటే..

మన పత్రిక, హైదరాబాద్: శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, శుక్లపక్షం.. నేటి (మార్చి 25, 2026 – బుధవారం) రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. (గమనిక: ఈ జ్యోతిష్య సమాచారం హిందూ మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది.) పంచాంగ వివరాలు:

ట్రంప్ సంచలన వ్యాఖ్యలు: అణ్వాయుధాలు వద్దని ఇరాన్ అంగీకరించింది!

మన పత్రిక, వాషింగ్టన్: ఇరాన్ ఎప్పటికీ అణ్వాయుధాలను (Nuclear Weapons) కలిగి ఉండబోమని తమతో అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నూతన హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీగా మార్క్‌వేన్ ముల్లిన్ ప్రమాణస్వీకారోత్సవం సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ కీలక విషయాలను వెల్లడించారు. “ఇరాన్ ప్రతినిధులు మాతో చర్చిస్తున్నారు, వారు చాలా అర్థవంతంగా మాట్లాడుతున్నారు” అని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ వద్ద ఎట్టి పరిస్థితుల్లోనూ అణ్వాయుధాలు ఉండకూడదన్న పాయింట్‌తోనే ఈ చర్చలన్నీ మొదలయ్యాయని … Read more

ఎస్‌ఎస్‌బీలో 233 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు

సహస్త్ర సీమా బల్ (SSB), భారతదేశం: కేంద్ర ప్రభుత్వ పరిధిలోని సహస్త్ర సీమా బల్ (SSB) వివిధ విభాగాల్లో 233 హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. వివరాలు సమాచారం సంస్థ పేరు సహస్త్ర సీమా బల్ (SSB) పోస్టుల పేర్లు హెడ్ కానిస్టేబుల్ (వెటర్నరీ, ఎలక్ట్రీషియన్, కమ్యూనికేషన్, స్టీవార్డ్) మొత్తం ఖాళీలు 233 విద్యార్హత 10వ తరగతి, ఇంటర్మీడియట్ (సైన్స్/PCM), ఐటీఐ లేదా డిప్లమా. సంబంధిత విభాగంలో అనుభవం … Read more

తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్: ఈవీలపై 20% డిస్కౌంట్

మన పత్రిక, హైదరాబాద్: కాలుష్య నియంత్రణపై దృష్టి సారించిన తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఓ శుభవార్త అందించింది. రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) వినియోగాన్ని మరింత ప్రోత్సహించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా, ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తే వారికి 20 శాతం మేర డిస్కౌంట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలన్నీ వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకుంటున్న విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోనూ రోజురోజుకూ పెరుగుతున్న … Read more

మైనర్లకు వాహనాలిస్తే కఠిన చర్యలు: హాలియా పోలీసుల వార్నింగ్

మన పత్రిక, హాలియా: మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులపై కఠిన చర్యలు తప్పవని హాలియా ఎస్ఐ సాయి ప్రశాంత్ హెచ్చరించారు. మంగళవారం హాలియా పట్టణంలో మైనర్ డ్రైవింగ్‌ను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించి మైనర్లు నడుపుతున్న 10 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ సాయి ప్రశాంత్ మాట్లాడుతూ.. సరైన అవగాహన లేకుండా మైనర్లు డ్రైవింగ్ చేయడం వల్లే రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం … Read more