ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
మన పత్రిక: ఆంధ్రప్రదేశ్లోని పాఠశాల విద్యార్థులందరికీ ‘ప్రశస్త్ 2.0’ మొబైల్ యాప్ ద్వారా తప్పనిసరిగా దివ్యాంగ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ (SPD) బి. శ్రీనివాసరావు ప్రకటించారు. పిల్లల్లో ఉండే 21 రకాల దివ్యాంగత్వాలను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు 2026-27 విద్యాసంవత్సరంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు 100 శాతం స్క్రీనింగ్ … Read more