తెలంగాణలో మరికొంత కాలం కొనసాగనున్న వర్షాలు
తెలంగాణలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండగా, ఈ ముసురు వాతావరణం మరోరోజు కొనసాగుతుందని వెదర్ మ్యాన్ బాలాజీ అంచనా వేశారు.
తెలంగాణలో గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండగా, ఈ ముసురు వాతావరణం మరోరోజు కొనసాగుతుందని వెదర్ మ్యాన్ బాలాజీ అంచనా వేశారు.
గుజరాత్లోని రామోల్ ప్రాంతంలో బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన భారీ పేలుడులో పదిమంది కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్కు వెళ్తున్న ఓ మహిళా క్యాబిన్ క్రూపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
విద్యార్థుల పేరుతో రాహుల్ గాంధీ రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు. నీట్ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
జగిత్యాల జిల్లా కిషన్ రావు పేట గ్రామ పంచాయతీలో ఆర్థిక లావాదేవీల వివాదం కారణంగా రికార్డులు మాయం కావడంతో అభివృద్ధి పనులు ఆగిపోయాయి.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే స్వామివారికి రూ. 5.18 కోట్ల హుండీ ఆదాయం సమకూరిందని టీటీడీ తెలిపింది.
విజయవాడలో జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్పై యువతి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది.
మణికొండకు చెందిన బీటెక్ విద్యార్థిని శ్రేయ, కాలేజీ అధ్యాపకుల వేధింపులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఆమె రాసిన సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పూణే వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసులో ఆయన కాబోయే భార్య సియా గోయెల్ జపనీస్ క్రైమ్ వీడియోల సాయంతో పక్కా ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
మేఘాలయ హనీమూన్ హత్య కేసులో నిందితురాలికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గురువారం నాటికి లొంగిపోవాలా లేదా బెయిల్ రద్దును ఎదుర్కోవాలా అని తేల్చుకోవాలని స్పష్టం చేసింది.