ఆంధ్రప్రదేశ్ టెట్ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) జూన్ 2026 ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ అధికారికంగా విడుదల చేశారు. ఈ ఫలితాల్లో ఇన్-సర్వీస్ టీచర్లు 51 శాతం ఉత్తీర్ణత సాధించగా, రెగ్యులర్ అభ్యర్థులు 47 శాతం పాస్ పర్సంటేజ్ నమోదు చేశారు. అభ్యర్థులు తమ ఫలితాలను ప్రభుత్వం కేటాయించిన అధికారిక వెబ్సైట్తో పాటు, మరింత సులభంగా తెలుసుకునేందుకు వీలుగా వాట్సాప్ ద్వారా కూడా అందుబాటులో ఉంచినట్లు మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులందరికీ … Read more