పశ్చిమ గోదావరి: పెళ్లైన మరుసటి రోజే పెళ్లి కొడుకు మృతి
AP CRIME: ఆ ఇంట్లో వివాహం జరిగి 24 గంటలు కూడా గడవలేదు.. పెళ్లికి కట్టిన మామిడి తోరణాలు ఇంకా పచ్చగానే ఉన్నాయి. ఇంతలోనే ఘోర రోడ్డు ప్రమాదం ఆ కుటుంబాన్ని తీవ్ర శోకసంద్రంలో ముంచెత్తింది. బంధువులను బస్సు ఎక్కించి తిరిగొస్తుండగా అంబులెన్స్ ఢీకొని నవవరుడు, అతని స్నేహితుడు దుర్మరణం చెందిన ఘటన పెరవలి మండలంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం ప్రకారం.. పిట్టల వేమవరానికి చెందిన నేలపూడి ప్రదీప్(24)కు అదే గ్రామానికి చెందిన యువతితో … Read more