HNK: స్విమ్మింగ్ పూల్‌లో పడి తల్లి, ఇద్దరు కుమార్తెల మృతి!

మన పత్రిక, క్రైం: హనుమకొండ జిల్లాలో విషాదం నెలకొంది. ఐనవోలు మండలం ఫున్నేలులో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాస్ తెలిపిన వివరాల ప్రకారం.. మహ్మద్ అజహరుద్దీన్ తన భార్య ఫర్హత్‌(26), కూతుళ్లు ఉమేరా(8), ఆయేషా(7)తో కలిసి బుధవారం రాత్రి స్విమ్మింగ్ పూల్‌కు వెళ్లాడు. కొంతసేపు బయటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ముగ్గురు నీటిలో మృతిచెందిన స్థితిలో కనిపించారు. పిల్లలకు ఈత రాక మునిగిపోతుండగా వారిని రక్షించే ప్రయత్నంలో తల్లి కూడా మునిగిపోయి ఉండొచ్చని పోలీసులు … Read more

నారాయణపేట జిల్లాలో దారుణం.. ఐదేళ్ల పాప హత్య

మన పత్రిక, క్రైం, TG: నారాయణపేట జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల పసిపాపను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేసి చెరువు కట్టపై పడవేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వివరాల ప్రకారం అమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అంజప్ప, శిరీష దంపతులు ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. వీరికి తేజశ్రీ (5) అనే కూతురు, ఒక చిన్న కుమారుడు ఉన్నారు. కుమారుడు చిన్నవాడిగా ఉండటంతో తమ వెంట తీసుకెళ్లగా, తేజశ్రీని … Read more

HYD: పిల్లలకు ఉరేసి.. తల్లి ఆత్మహత్య చేసుకుంది

మన పత్రిక, క్రైం: రెండో వివాహం చేసుకున్న భర్త వేధింపులను భరించలేక ఓ తల్లి తన ఇద్దరు కుమారులతో కలిసి బలవన్మరణానికి పాల్పడిన విషాద ఘటన హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం ఎల్లయ్యగూడెం బోడమాణిక్యం తండాకు చెందిన ప్రవీణ్, స్రవంతి(30) ప్రేమ వివాహం చేసుకుని మూసాపేట సమీపంలోని రాఘవేంద్ర సొసైటీలో నివసిస్తున్నారు. వీరికి కార్తిక్(12), కౌశిక్(10) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రవీణ్ భవన … Read more

రంగారెడ్డి జిల్లాలో దారుణం.. భార్య, కొడుకును చంపేశాడు

మన పత్రిక, క్రైం: రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో ఓ వ్యక్తి భార్య, పిల్లలపై కత్తితో దాడి చేసి ఇద్దరిని హతమార్చాడు. ఈ సంఘటన ఆమనగల్లు పోలీస్ స్టేషన్ పరిధిలోని పులిగోనిపల్లి తండాలో జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. బాణావత్ రాందాస్ అనే వ్యక్తి ప్రతిరోజులాగే సోమవారం రాత్రి కూడా అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో భార్య కవితతో వాగ్వాదం తలెత్తింది. క్షణికావేశంలో అదుపుతప్పిన రాందాస్ కత్తితో భార్యతో … Read more

AP: హత్య చేసి ముక్కలుగా నరికి ఫ్రిజ్‌లో పెట్టాడు

మన పత్రిక, క్రైం: విశాఖ గాజువాకలో సోమవారం మహిళ హత్య ఘటన కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సౌత్‌ ఏసీపీ వై. శ్రీనివాసరావు, సీఐ అళహరి పార్థసారథి వెల్లడించారు. పాతగాజువాక ఎల్‌వీ నగర్‌లో నివసిస్తున్న ఇండియన్‌ నేవీ ఎయిర్‌క్రాఫ్ట్‌ టెక్నీషియన్‌ చింతాడ రవీంద్ర (30) 2021లో డేటింగ్‌ యాప్ ద్వారా తాటిచెట్లపాలెం సంజీవయ్యకాలనీకి చెందిన పి. మౌనిక (31)తో పరిచయం పెంచుకున్నాడు. అనంతరం 2024లో మరో మహిళను వివాహం చేసుకున్నప్పటికీ మౌనికతో సంబంధం కొనసాగించాడు. … Read more

నిర్మల్: గంజాయి మత్తు ఇచ్చి.. ఇద్దరు మైనర్లపై లైంగిక దాడి

మన పత్రిక, క్రైం: నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓ కాలనీలో ఇద్దరు మైనర్లపై లైంగిక దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. నిందితులు బాలికలకు గంజాయి మత్తు ఇచ్చి ఓ పార్కుకు తీసుకెళ్లారు. అక్కడ ఒక బాలికపై లైంగిక దాడి జరగగా, మరో మైనర్ అక్కడి నుంచి తప్పించుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో నిందితులు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. బాధితులు మహారాష్ట్రకు చెందిన వలస కూలీల కుటుంబానికి చెందినవారని స్థానికులు తెలిపారు. సున్నితమైన అంశం కావడంతో … Read more

మేడ్చల్: విద్యార్థినిపై ఉపాధ్యాయుల వేధింపులు

మన పత్రిక, తెలంగాణ: మేడ్చల్ జిల్లా ఉప్పల్‌లోని లిటిల్ ఫ్లవర్ డిగ్రీ కళాశాలలో విద్యార్థినిపై లెక్చరర్లు వేధింపులకు పాల్పడుతున్నట్లు వచ్చిన ఆరోపణలు కలకలం రేపాయి. కాప్రాకు చెందిన తిరునాయన అనే విద్యార్థిని, తనను మానసికంగా వేధిస్తున్నారంటూ తన తల్లితో కలిసి ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం బీఎస్సీ డేటా సైన్స్ మూడవ సంవత్సరం చదువుతున్న బాధితురాలు, అనారోగ్య కారణాలతో కళాశాలకు తరచూ హాజరు కాలేకపోయారు. ఇందుకు సంబంధించి వైద్య ధ్రువీకరణ పత్రాలు సమర్పించి, ఫీజు చెల్లిస్తూ … Read more

Banglore Crime : కోరిక తీర్చలేదని మహిళా టెక్కీ మర్డర్..

softwere teche murderd in banglore

కోరిక తీర్చలేదని ఓ సాఫ్ట్వేర్ మహిళా టేకి ని ఓ ఇంటర్ విద్యార్థి హత్య చేసిన ఘటన కలకలం రేపుతోంది. ఈ సంఘటన కర్ణాటకలో బెంగళూర్ (Banglore) లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ సంస్థలో టెక్కీగా పని చేస్తున్న మంగళూరుకు చెందిన షర్మిల కుశాలప్ప (Sharmila kushalappa) (34). బెంగుళూర్ లో రామ్మూర్తినగర ఠాణా పరిధిలోని సుబ్రహ్మణ్య లేఅవుట్లోని ఓ ఫ్లాట్లో తన స్నేహితుడితో కలిసి ఉంటున్న షర్మిల. అయితేఈనెల 3న … Read more

సిమెంట్ మిల్లర్‌లో చిక్కుకుని యువకుడి చేయి నుజ్జునుజ్జు

మన పత్రిక, వెబ్​డెస్క్: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కామన్ పల్లిలో ప్రమాదవశాత్తు ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. స్లాబ్ వేస్తుండగా సిమెంట్ మిల్లర్ యంత్రాన్ని ఆపరేట్ చేస్తున్న కొమరం మహేశ్ అనే యువకుడి చేయి ప్రమాదవశాత్తు అందులో చిక్కుకుంది. దీంతో అతని మణికట్టు వరకు చేయి నుజ్జునుజ్జు కావడంతో తీవ్ర రక్తస్రావమైంది. సమాచారం అందుకున్న వెంటనే 108 సిబ్బంది కిషన్, రఫిక్ ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడికి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం … Read more

కరెంట్ షాక్‌తో కొడుకు, రైలు కింద పడి తండ్రి మృతి

మన పత్రిక, వెబ్​డెస్క్: బాపట్ల జిల్లా వేమూరు మండలం బేతాళపురంలో హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. విద్యుత్ షాక్‌తో కొడుకు మరణించగా, ఆ బాధను తట్టుకోలేక తండ్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఒకే రోజు తండ్రీకొడుకులు మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది. వివరాల్లోకి వెళ్తే.. అట్లూరి సునీల్ అనే యువకుడు పొలంలో ఎరువులు దించుతుండగా విద్యుత్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. సునీల్‌కు ఏడాది క్రితమే వివాహం కాగా, భార్య ప్రస్తుతం … Read more