మన పత్రిక: తెలంగాణ డీజీపీ కార్యాలయంలో ఇవాళ ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. కానిస్టేబుల్ స్వామి తన సర్వీస్ తుపాకీతో కాల్చుకుని అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఉదయం 5.30 గంటల సమయంలో వాష్రూమ్కు వెళ్లిన స్వామి, అక్కడే పాయింట్ బ్లాంక్లో తనను తాను కాల్చుకున్నారు.
ఈ ఘటన జరిగిన చోట పోలీసులకు ఒక సూసైడ్ నోట్ దొరికినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
ఇవి కూడా చదవండి :
- హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద బీఆర్ఎస్వీ భారీ నిరసన
- తిరుమల ఆంజనేయస్వామి విగ్రహం చోరీ కేసును 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు
- దక్షిణాది ఎథనాల్ పరిశ్రమలను కాపాడాలని కేంద్రానికి రాజ్యసభ సభ్యుని విజ్ఞప్తి
- సిరిసిల్లలో యువకుడి ఆత్మహత్య, సూసైడ్ నోట్లో ప్రధాని మోడీ పేరు
- ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు
Advertisement
