World Book Of Records | బాలకృష్ణకు సీఎం చంద్రబాబు ప్రశంసలు

మన పత్రిక, వెబ్​డెస్క్ : ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna ) లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గోల్డ్ ఎడిషన్‌లో చోటు సాధించారు. ఆయన సినిమా రంగంలో చేసిన సేవలకు, ప్రతిభకు గుర్తింపుగా ఈ ఘనత లభించింది. ఈ సాధనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ( N. Chandrababu Naidu ) ప్రశంసలు కురిపించారు. బాలకృష్ణ ప్రయాణం భారత సినిమా చరిత్రలో సువర్ణ అధ్యాయమని అభివర్ణించారు. ఆయన … Read more

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు – ఐఎండీ ఎల్లో అలర్ట్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు – ఐఎండీ ఎల్లో అలర్ట్ బంగాళాఖాతంలో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు, పిడుగులు పడే సూచనలు ఉన్నాయి. Today heavy rain falling district in telangana AP Andhra Pradesh rain news ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు శ్రీకాకుళం, అనకాపల్లి, విజయనగరం, అల్లూరి … Read more

AP Smart Ration Card | మీకు ఎప్పుడు వస్తాయి?

AP Smart Ration Card Distribution News AP కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు! మీకు ఎప్పుడు వస్తాయి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని ఆగస్టు 25, 2025 నుండి ప్రారంభించింది. పాత రైస్ కార్డుల స్థానంలో ATM కార్డు పరిమాణంలో కుటుంబ సభ్యుల పూర్తి వివరాలతో కూడిన కార్డులను ఉచితంగా అందిస్తున్నారు. కార్డుపై ఏముంటుంది? AP smart ration card Distribution Schedule  AP New smart ration … Read more

అన్నదాత సుఖీభవ దరఖాస్తుకు రేపే చివరి తేదీ

మన పత్రిక, వెబ్​డెస్క్ : ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ ( Annadata Sukhibhava) పథకంలో ఇప్పటివరకు 47 లక్షల మంది రైతులకు ఆర్థిక సాయం అందించారు. సాంకేతిక కారణాలతో సాయం అందని రైతులకు మరోసారి అవకాశం కల్పించారు. లబ్ధి రాకుండా పోవడానికి కారణాలు: రైతు మరణం, బ్యాంక్ ఖాతా మ్యాపింగ్ లేకపోవడం, ఆధార్ సీడింగ్ లేకపోవడం, eKYC పెండింగ్, భూమి బదిలీలు వంటివి. ఈ సమస్యలు పరిష్కరించుకుని ఆగస్టు 25, 2025 లోపు … Read more

Srikakulam | పింఛన్ భయంతో భార్యాభర్తల ఆత్మహత్య

మన పత్రిక, వెబ్​డెస్క్ : శ్రీకాకుళం జిల్లా ( Srikakulam District ) గార్ల (ఎం) అంపోలులో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. Srikakulam Pension Suicide Case అంపోలుకు చెందిన అంధుడైన అప్పారావుకు దివ్యాంగ పింఛన్ కు సంబంధించి ఇటీవల అనర్హత నోటీసులు అందాయి. పింఛన్ రద్దు కావడంతో ఆర్థిక సమస్యలు తలెత్తుతాయని భయపడి, మనస్తాపానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో శనివారం రాత్రి భార్య లలిత, కుమార్తె దివ్యతో కలిసి … Read more

AP Koushalam Survey 2025 | ఎలా చేయాలి, అర్హతలు, రిపోర్ట్ లింక్

AP Koushalam Survey 2025 Link – ముఖ్య వివరాలు మన పత్రిక, వెబ్​డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ‘కౌశలం సర్వే 2025’ చేపట్టింది. ఇది గతంలోని ‘వర్క్ ఫ్రం హోమ్ సర్వే’ కి నవీకరించిన వెర్షన్. అర్హత: ముందస్తుగా వర్క్ ఫ్రం హోమ్ సర్వేలో నమోదు చేసుకున్న వారు మాత్రమే. ఇప్పుడు 10వ తరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ చదివిన వారందరూ సర్వేలో పాల్గొనొచ్చు. సర్వే ప్రక్రియ: కొత్త … Read more

Thalliki Vandanam | డబ్బులు త్వరలో ఖాతాల్లో జమ

మంత్రి NARA LOKESH తల్లికి వందనం ( Thalliki Vandanam ) పథకం పెండింగ్ దరఖాస్తులకు ఆమోదం తెలిపారు. విద్యా శాఖ సమీక్షలో భాగంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్లో ఉన్న రూ.325 కోట్లు విడుదలకు సంబంధించిన ఫైలుపై మంత్రి సంతకం చేశారు. దీంతో ఈ నిధులు త్వరలో విద్యార్థుల తల్లుల బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతాయి. తల్లికి వందనం పథకం కింద డబ్బులు రావడం ఇప్పుడు ఖాయం అయ్యింది. ఎంపికైన తల్లులకు ఈ నిధులు … Read more

AP DSC Merit List 2025 | మెరిట్ లిస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్

ఏపీలో డిస్ట్రిక్ట్ స్కూల్స్ సర్వీసెస్ కమిషన్ (AP DSC) 2025 మెరిట్ లిస్ట్ విడుదలకు సంబంధించి కీలక సమాచారం బయటకు వచ్చింది. ఈ ఏడాది మెరిట్ ర్యాంక్ లేకుండా, సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు అర్హులైన అభ్యర్థుల జాబితాను మాత్రమే ప్రభుత్వం విడుదల చేయనుంది. 🔴 Live Update Breaking: AP DSC 2025 Merit List Live ( LINK BELOW ): Shortlisted candidates will find their names, hall ticket numbers, and … Read more

AP RATION CARDS | గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

AP Ration Cards Issue Date | కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఆంధ్రప్రదేశ్ ( ANDHRA PRADESH ) ప్రభుత్వం రేషన్ కార్డు ( AP RATION CARD ) ధారులకు శుభవార్త చెప్పింది. కొత్త రేషన్ కార్డుల పంపిణీ త్వరలో ప్రారంభం కానుంది. మంత్రి నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) కీలక ప్రకటన చేశారు. ఆగస్టు 25 నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం అవుతుందని తెలిపారు. AP NEW … Read more

Annadata Sukhibhava | 1.04 లక్షల మందికి డబ్బులు జమ.

మన పత్రిక, వెబ్​డెస్క్ :  ఆంధ్రప్రదేశ్ ( ANDHRA PRADESH ) లోని 1,04,107 మంది రైతులకు ఇటీవల అన్నదాత సుఖీభవ ( Annadata Sukhibhava ) పథకం కింద డబ్బులు జమ అయ్యాయి. స్థానిక సంస్థల ఎన్నికల కారణంగా ఇంతకు ముందు ఈ చెల్లింపులు నిలిచిపోయాయి. ఈ రైతులతో పాటు, ఈ-కేవైసీ, NPCI క్రమబద్ధీకరణ పూర్తి చేసుకున్న మరో 38,658 మందికి కూడా రూ.5,000 చొప్పున జమ చేశారు. మంత్రి అచ్చెన్నాయుడు మొత్తం రూ.71.38 కోట్లు … Read more