దేశవ్యాప్తంగా ఓటరు జాబితాల ప్రక్షాళన: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను శుద్ధి చేసేందుకు ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఏపీలో ఇంటింటి సర్వే గడువును పొడిగించారు.
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాను శుద్ధి చేసేందుకు ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఏపీలో ఇంటింటి సర్వే గడువును పొడిగించారు.
కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ సంస్థ తన ప్లాంట్ విస్తరణ పనులను ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రైతు ద్రోహి అని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఎల్నినో ప్రభావంతో నీటి ఎద్దడి ఉన్న సమయంలో పట్టిసీమ ప్రాజెక్టు రైతులకు ప్రాణం పోస్తోందని తెలిపారు.
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలకు ప్రభుత్వం ప్రకటించిన లాంఛనాలను ఆయన కుటుంబం నిరాకరించింది. బతికున్నప్పుడు ఇబ్బందులకు గురిచేసి ఇప్పుడు ఈ గౌరవం అవసరం లేదని వారు పేర్కొన్నారు.
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి కిర్లంపూడికి బయలుదేరారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ముద్రగడ పద్మనాభం మరణం తర్వాత కిర్లంపూడిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన కుమార్తె క్రాంతిని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు.
ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు.
భుజానికి జరిగిన శస్త్రచికిత్స విజయవంతం కావడంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
అమృత్ భారత్ పథకం ద్వారా మంగళగిరి రైల్వే స్టేషన్లో అత్యాధునిక సౌకర్యాలను కల్పించారు. ఈ స్టేషన్ను జులై 17న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
ప్రపంచ స్ట్రోక్ ఆర్గనైజేషన్ బోర్డు డైరెక్టర్గా గుంటూరు వైద్యురాలు డాక్టర్ పి. విజయ ఎన్నికయ్యారు. ఆమె నాలుగేళ్ల పాటు ఆసియా-ఓషియానియా ప్రాంతానికి ప్రాతినిధ్యం వహించనున్నారు.