జగన్కు పూర్తి స్వేచ్ఛనిస్తున్నాం: నారా లోకేశ్
ప్రొద్దుటూరులో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్కు తమ ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిస్తోందని ఆయన పేర్కొన్నారు.
ప్రొద్దుటూరులో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్కు తమ ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛనిస్తోందని ఆయన పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వైఖరిపై మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రోజుకో మాట మార్చుతూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.
అమరావతి 2.0 ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ప్లాన్పై సింగపూర్ ప్రతినిధులతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష జరిపారు.
భీమవరంలో జరిగిన బహిరంగ సభలో వైఎస్ జగన్ ప్రమాదవశాత్తు పట్టుతప్పారు. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఆయనను కాపాడారు.
కడప జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేశ్ దొరసానిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు.
తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా క్యూలైన్లు శిలాతోరణం వరకు చేరుకున్నాయి. సర్వదర్శనం కోసం భక్తులు సుమారు 18 గంటల సమయం వేచి ఉండాల్సి వస్తోంది.
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును మార్చి 2027 నాటికి పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
మహిళల భద్రత కోసం అనకాపల్లిలో ‘అభయ’ కార్యక్రమాన్ని అనిత ప్రారంభించారు. అలాగే ఇతర ముఖ్యమైన వార్తా విశేషాలను ఇక్కడ చూడవచ్చు.
కృష్ణా-గోదావరి నదుల పవిత్ర సంగమం వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జలహారతి నిర్వహించారు. రాష్ట్రాన్ని కరవు రహితంగా మార్చేందుకు నదుల అనుసంధానం కీలకమని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన వైద్య చికిత్స కోసం ప్రభుత్వ నిధులను వినియోగించుకోకుండా సొంత డబ్బులనే ఖర్చు చేశారు.