Guntur News: నేడు నింగిలోకి 3 శాటిలైట్లు

kl university satellite launch guntur tadepalli

గుంటూరు జిల్లా తాడేపల్లి సమీపంలోని వడ్డేశ్వరం కేఎల్ వర్సిటీలో శనివారం ఉదయం 5.30 నుంచి 8.30 గంటల మధ్య మూడు శాటిలైట్లను నింగిలోకి ప్రయోగించనున్నారు. ఈ అద్భుత ప్రయోగం వర్సిటీ ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ విభాగం (ఈసీఈ)లోని 34 మంది విద్యార్థులు, అధ్యాపకులు సీహెచ్ కావ్య, కె.శరత్ కుమార్ ఆధ్వర్యంలో రూపొందించారు. లాంచ్‌ప్యాడ్‌గా గ్రీన్‌ఫీల్డ్ క్యాంపస్‌లోని క్రికెట్ మైదానం ఉపయోగిస్తున్నారు. ఇది విద్యార్థుల సాంకేతిక సామర్థ్యానికి ఒక గొప్ప నిదర్శనం. ప్రపంచంలో మొట్టమొదటిసారి విద్యార్థులు రూపొందించిన శాటిలైట్లు … Read more

Viral Video : విజయవాడ పోలీస్ స్టేషన్‌లో నా ఫోటో చూపించు.. ఆర్టీసీ డ్రైవర్‌తో మహిళ గొడవ

woman argument with bus driver in Vijayawada

Viral Video : నా ఫోటో తీసుకో.. విజయవాడ పోలీస్ స్టేషన్ లో నా ఫోటో చూపించు.. అప్పుడు గుర్తు పట్టకపోతే అడుగు.. అంటూ ఆర్టీసీ బస్సు డ్రైవర్, ప్రయాణికుడితో ఓ మహిళ వాగ్వాదానికి దిగింది. ఈ ఘటన జగ్గయ్యపేట నుంచి విజయవాడ వెళ్లే ఆర్టీసీ బస్సులో జరిగింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆర్టీసీ బస్సు ఎక్కిన ఆ మహిళను ఫుట్ బోర్డ్ నుంచి లోపలికి వెళ్లాలని చెప్పినందుకు బస్సు … Read more

MODI: కర్నూలు డ్రోన్ హబ్‌గా దేశానికి గర్వం – రాయలసీమ అభివృద్ధి

rayalaseema modi employement

ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు సభలో మాట్లాడుతూ, “డ్రోన్ రంగంలో కర్నూలు దేశానికి గర్వకారణంగా మారనుంది” అని అన్నారు. రాయలసీమలోని ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్లు ఉపాధి అవకాశాలను పెంచుతున్నాయని తెలిపారు. గతంలో కాంగ్రెస్ హయాంలో విద్యుత్ స్తంభాలు కూడా సరిగా లేవని, ఇప్పుడు ప్రతి గ్రామానికీ కరెంట్ సరఫరా ఉందని గుర్తుచేశారు. “దేశాన్ని ముందుకు నడిపించే శక్తి ఏపీకి ఉంది” అని బలంగా పేర్కొన్నారు. ఏపీ అభివృద్ధి మీద మోదీ మరోసారి నమ్మకం చూపారు.

మోదీ కర్నూలు చేరుకున్నారు – శ్రీశైలానికి హెలికాప్టర్ ట్రిప్

modi visit andhra pradesh

Modi visit andhra pradesh: ప్రధాని నరేంద్ర మోదీ కర్నూలు జిల్లా ఓర్వకల్లు ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం పలికారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, రాష్ట్ర బీజేపీ చీఫ్ మాధవ్ సహా పలువురు పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం తెలిపారు. ప్రధాని ఓర్వకల్లు నుంచి ఆర్మీ హెలికాప్టర్‌లో శ్రీశైలానికి బయల్దేరనున్నారు. ఇది ఆయన ఆంధ్రప్రదేశ్ పర్యటనలో … Read more

Google AI Hub: ఆంధ్రలో $15B పెట్టుబడి, 1.8L ఉద్యోగాలు

Andhra pradesh vishakapatnam google ai hub data center

Andhra pradesh google ai hub data center: గూగుల్ క్లౌడ్ సీఈవో థామస్ కురియన్ తెలిపిన మేరకు, ఇది అమెరికా బయట గూగుల్ ఏర్పాటు చేస్తున్న అతిపెద్ద ఎఐ హబ్. ఈ ప్రాజెక్టు కోసం గూగుల్, అడానీ కనెక్స్ భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నాయి. మొత్తం పెట్టుబడి మొదటి ఐదేళ్లలో పూర్తి కానుంది. ఎఐ రంగంలో పోటీ తీవ్రం అవుతున్న నేపథ్యంలో, గూగుల్ ఈ పెట్టుబడితో భారతదేశంలో తన ఉనికిని బలోపేతం చేసుకుంటోంది. ప్రపంచవ్యాప్తంగా ఎఐ సేవలపై … Read more

Balakrishna : నా ప్రతి సినిమా సమాజానికి ఉపయోగపడేదే : బాలకృష్ణ

Balakrishna interacts with school students in hindupuram

Balakrishna : టాలీవుడ్ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తాజాగా ఏపీలోని తన సొంత నియోజకవర్గం హిందూపురం నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గంలోని కిరికెర పంచాయతీ, బసవనపల్లి గ్రామంలో ఉన్న జెడ్‌పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులతో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఈసందర్భంగా స్కూల్ విద్యార్థులతో మాట్లాడిన బాలకృష్ణ తాను నటించిన అన్ని సినిమాలు సమాజానికి ఉపయోగపడేవే అని, సమాజానికి మెసేజ్ ఇచ్చే సినిమాల్లోనే తాను నటిస్తానని చెప్పుకొచ్చారు. అఖండ, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డి లాంటి సినిమాలు విద్యార్థులకు మంచి మెసేజ్ … Read more

Andhra News: తండ్రీ కుమారులు ఒకే పాఠశాలలో ఉపాధ్యాయులు

father son same school bobbili

Bobbili News: బొబ్బిలి పట్టణంలోని గొల్లపల్లి వేణుగోపాల పురపాలక ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బంకురు రామకృష్ణ కుమారుడు రాకేష్, మెగా డిఎస్సీలో సెలెక్ట్ అయ్యి అదే పాఠశాలలో అదే సబ్జెక్టు (ఆంగ్లం) ఉపాధ్యాయుడిగా ఎంపిక అయ్యాడు. తండ్రీ కుమారులు ఒకే పాఠశాలలో, ఒకే సబ్జెక్టులో బోధించడం ఇదే మొట్టమొదటిసారి. ఇది కేవలం ఉద్యోగ ఎంపిక కాదు – ఒక కుటుంబ కల నిజమైన చిన్న చరిత్ర. రామకృష్ణ ప్రస్తుతం పాఠశాలలో అనుభవజ్ఞుడిగా ఉండగా, రాకేష్ … Read more

Food Poisoning : గురుకుల పాఠశాల హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్.. 47 మంది విద్యార్థులకు అస్వస్థత

Food Poisoning in AP Gurukul School Hostel in Guntur dist

Food Poisoning : ఏపీలోని గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం అన్నపర్రు గ్రామంలో ఉన్న బీసీ గురుకుల పాఠశాల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయింది. ఆ ఫుడ్ తిన్న విద్యార్థుల్లో 47 మంది అస్వస్థతకు గురయ్యారు. డయేరియా, వాంతులు, జ్వరంతో ఒకేసారి విద్యార్థులంతా బాధపడటంతో వెంటనే విద్యార్థులను పెదనందిపాడు ప్రైమరీ హెల్త్ సెంటర్ కు తరలించారు. ఈ ఘటనపై వెంటనే దర్యాప్తు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ ఘటనకు బాధ్యులైన వార్డెన్ పై … Read more

డీఎస్సీ, టెట్ నోటిఫికేషన్లు జనవరి, నవంబర్లో – లోకేశ్ | Andhra News

AP TET DSC NOTIFICATION 2025

విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ( Nara Lokesh ) ప్రకటించిన వివరాల ప్రకారం, వచ్చే జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ ( AP DSC NOTIFICATION ) విడుదల కానుంది. నవంబర్ చివర్లో టెట్ నోటిఫికేషన్ ( AP TET NOTIFICATION ) కూడా రిలీజ్ అవుతుంది. ఏటా డీఎస్సీ నిర్వహిస్తామనే మాటకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మార్చిలో డీఎస్సీ, స్పెషల్ డీఎస్సీ పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు తమ చదువును కంటిన్యూ చేస్తే విజయం … Read more

PM Modi : ఏపీలో ప్రధాని మోదీ పర్యటన.. ఎప్పుడంటే?

pm modi to visit ap on October 16

PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన ఖరారైంది. ఈ నెల 16న ఆయన ఆంధ్రప్రదేశ్ లో పర్యటించనున్నారు. రాయలసీమలో మోదీ పర్యటన ఉండనుంది. ప్రధాని పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించారు. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోదీ పర్యటన ఉండనుంది. 16 వ తేదీన కర్నూలు జిల్లాలో మోదీ పర్యటన ఉంటుంది. ఆ తర్వాత శ్రీశైలం మల్లికార్జున స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం ఓర్వకల్లు మండలం … Read more