యువత భవిష్యత్తే ప్రధాని మోదీకి ముఖ్యమని పీవీఎన్ మాధవ్ వెల్లడి
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం యువతల భవిష్యత్తును పరమావధిగా ఉంచుకుని పనిచేస్తోందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం యువతల భవిష్యత్తును పరమావధిగా ఉంచుకుని పనిచేస్తోందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు.
రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. అక్కడ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
శ్రీకాకుళం జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో వైఎస్సార్సీపీ నేతలు ధర్మాన కృష్ణదాస్, బూడి ముత్యాలనాయుడు ములాఖత్ అయ్యారు. పరామర్శ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
మెగాస్టార్ చిరంజీవిని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తన అల్లుడు భద్రంతో కలిసి కలిశారు. తన అల్లుడికి నూతన చిత్రంలో అవకాశం ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
విశాఖపట్నంలో రూ. 8,500 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టే భారీ విద్యుత్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్టును అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ దక్కించుకుంది.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా జనసైనికులు కలసికట్టుగా పనిచేయాలని జనసేన నాయకుడు, మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.
రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే ఏడాది నాటికి పక్కా భవనాలు అందుబాటులోకి తెస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.
క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ను గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. అమరావతిని దేశ క్వాంటమ్ భవిష్యత్తుకు ముఖద్వారంగా మారుస్తామని తెలిపారు.
తిరుమలలో శబ్ద కాలుష్య నియంత్రణకు గాను టీటీడీ మరియు పోలీసులు ‘నో హారన్’ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు. ఈ రూల్స్ పాటించని వాహనదారులపై కేసులు నమోదు చేయడంతో పాటు జరిమానాలు విధిస్తున్నారు.