తల్లికి వందనం అనర్హుల జాబితాలో పేరుంటే సచివాలయంలో ఫిర్యాదు చేయవచ్చు
తల్లికి వందనం పథకం అనర్హుల జాబితాలో పేరు ఉన్న లబ్ధిదారులు సంబంధిత ఆధారాలతో సచివాలయంలో గ్రీవెన్స్ సమర్పించి తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు.
తల్లికి వందనం పథకం అనర్హుల జాబితాలో పేరు ఉన్న లబ్ధిదారులు సంబంధిత ఆధారాలతో సచివాలయంలో గ్రీవెన్స్ సమర్పించి తిరిగి దరఖాస్తు చేసుకోవచ్చు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో వైసీపీ సీనియర్ నేత పీవీఎల్ నరసింహరాజు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
పార్వతీపురం మన్యం జిల్లాకు వెళ్తున్న కుంకీ ఏనుగులు జయంత్, అభిమన్యులకు మంగళగిరిలో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్వాగతం పలికి పూలమాలలు వేశారు.
పంట కాలువకు అడ్డుగోడ నిర్మించడంపై స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశాల మేరకు కాంట్రాక్టర్, ఆర్ అండ్ బీ అధికారిపై కేసు నమోదైంది.
నెల్లూరు జిల్లాలోని ఒక గ్రామ సచివాలయంలో ఏఎన్ఎం ఆత్మహత్యకు పాల్పడ్డారు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రుల వైద్య ఖర్చుల కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆమె లేఖలో పేర్కొన్నారు.
విజయవాడలో జరిగిన ఫ్యూచర్ పోలీసింగ్ సదస్సులో ఏపీ అస్త్రం మొబైల్ యాప్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ ను అడ్డుకోవడానికి నిఘా కోసం డ్రోన్లు, ఆధునిక సాంకేతికతను ఉపయోగించాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పోలీసు వ్యవస్థ పనితీరులో మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులకు సూచించారు.
భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై మంత్రుల బృందం సమీక్ష నిర్వహించింది.
కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదం కేసులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.