పవన్ కల్యాణ్ కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుడి భుజానికి ముంబై ఆసుపత్రిలో శస్త్రచికిత్స పూర్తయింది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుడి భుజానికి ముంబై ఆసుపత్రిలో శస్త్రచికిత్స పూర్తయింది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
లెనిన్ చిత్ర దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరిని టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని ఘనంగా సత్కరించారు.
బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం వెళ్లనున్నారు.
విజయవాడ ఆటోనగర్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఏడు ప్రైవేట్ బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఆర్చరీ ప్రపంచకప్లో రజత పతకం గెలిచిన భారత మహిళా జట్టుకు ఏపీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఏపీ క్రీడాకారిణి జ్యోతి సురేఖను ప్రత్యేకంగా ప్రశంసించారు.
నంద్యాల జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా టంగుటూరి శీనయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్లో ఏపీఎన్ఆర్టీ కో-ఆర్డినేటర్లు సమావేశమై రాష్ట్ర అభివృద్ధిపై చర్చించారు. కూటమి ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తూ నిర్ణయాలు తీసుకున్నారు.
భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ను సీఎం చంద్రబాబు ముంబైలో పరామర్శించారు.
వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదం నుండి బయటపడిన తెలుగు పర్యాటకులు ఈ రాత్రికి హైదరాబాద్ చేరుకోనున్నారు. మృతదేహాలను తరలించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
వియత్నాంలో జరిగిన పడవ ప్రమాదంలో 15 మంది భారతీయులు మరణించారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించి భారత ఎంబసీ అధికారులతో చర్చలు జరిపారు.