మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నుమూత: సీఎం చంద్రబాబు సంతాపం
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణవార్తపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణవార్తపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మృతి పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం పట్ల పవన్ కల్యాణ్ సంతాపం తెలియజేశారు.
కాపు ఉద్యమ నేతగా రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం కన్నుమూశారు.
సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందుగానే పసిగట్టే అధికారులే అద్భుతమైన వారని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇకపై నెలవారీ ఆర్థిక నివేదికల ఆధారంగా సమీక్షలు ఉంటాయని వెల్లడించారు.
నెల్లూరు జిల్లాలో జరిగిన వ్యవసాయాధికారి హత్య కేసులో ప్రధాన నిందితుడు తన కుటుంబంతో కలిసి సింగరాయకొండ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 275 మంది మత్స్యకారులు మరణించారని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. మత్స్యకారుల కుటుంబాలను ఆదుకుంటామని ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డేటా ఆధారిత పాలనలో భాగంగా నెలవారీ ఆర్థిక నివేదికలతో అభివృద్ధిని పర్యవేక్షించే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.
రాష్ట్రంలో పాతకాలపు వ్యాపార నిబంధనలను రద్దు చేసి సంస్కరణలు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని ఆయన సూచించారు.
ఆరుగురు మత్స్యకారుల మరణానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. బాధితుల కుటుంబాలను ఆయన పరామర్శించారు.
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ గడువును జులై 24 వరకు ఈసీఐ పొడిగించింది. ఇప్పటివరకు 88 శాతం ఓటర్ల వివరాల డిజిటలైజేషన్ పూర్తయింది.