మన పత్రిక: తన ఆస్తులన్నీ పోయాయంటూ వస్తున్న వార్తలపై సినీ నిర్మాత బండ్ల గణేశ్ స్పందించారు. తన ఆస్తులన్నీ పోయాయనడం పూర్తిగా అవాస్తవమని, ఈ వ్యవహారం కేవలం ఒక్క ప్రాపర్టీకి సంబంధించిన కేసు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.
హైదరాబాద్లోని షేక్పేటలో ఉన్న 500 గజాల ఆస్తికి మాత్రమే ఈ కేసు పరిమితమై ఉందని Bandla Ganesh వెల్లడించారు. ఈ ఆస్తిని 2022లో యూనియన్ బ్యాంక్ రూ.8.51 కోట్లకు విక్రయించిందని తెలిపారు. ఈ విషయమై తాను దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు కూడా కొట్టివేసిందని, అత్యున్నత నాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన తుది తీర్పును తాను శిరసావహిస్తానని ఆయన పేర్కొన్నారు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
ఇవి కూడా చదవండి :
- వైసీపీ నేత జక్కంపూడి రాజాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు
- ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు: నేతన్న భరోసాకు ఆమోదం
- జూలై 24న స్టాక్ మార్కెట్ సాధారణంగా పనిచేస్తుందని ప్రకటన
- తెలంగాణలో జులై 24న విద్యాసంస్థల బంద్కు విద్యార్థి సంఘాల పిలుపు
- భూపాలపల్లిలో గుట్కా నిల్వలపై సీసీఎస్ దాడి, భారీగా సరుకు స్వాధీనం
