ఆఫ్ఘనిస్థాన్‌లో పెరుగుతోన్న మృతుల సంఖ్య

మన పత్రిక, వెబ్ డెస్క్ : తూర్పు ఆఫ్ఘనిస్థాన్‌లో (Afghanistan) మృతుల సంఖ్య పెరుగుతోంది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. 6.0 తీవ్రతతో సంభవించిన భారీ భూకంపం(Earthquake) కారణంగా ఇప్పటివరకు 800 మందికి పైగా మరణించగా, 2,000 మందికి పైగా గాయపడినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అర్ధరాత్రి వేళ సంభవించిన ఈ భూకంప కేంద్రం జలాలాబాద్‌ నుంచి 27 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలం నుంచి దాదాపు 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు గుర్తించారు. ఈదురుగాలులకు తట్టుకోలేని … Read more

నేడు సీఎం చంద్రబాబు పర్యటన వివరాలు..

మన పత్రిక, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) నేడు వివిధ సమీక్షా సమావేశాలు, ఒక సదస్సులో పాల్గొననున్నారు. ఉదయం 10.30 గంటలకు క్యాంపు కార్యాలయంలో హార్టికల్చర్(Horticulture), మార్కెటింగ్ శాఖలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. అనంతరం 11.40 గంటలకు సీఆర్డీఏపై సమీక్ష చేస్తారు. మధ్యాహ్నం 01.55 గంటలకు విశాఖపట్నం వెళ్లనున్న ముఖ్యమంత్రి, 2 గంటలకు నొవాటెల్‌లో జరిగే ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ అండ్ లాజిస్టిక్స్ సమ్మిట్‌లో పాల్గొని ప్రసంగించనున్నారు. సాయంత్రం 05.45 … Read more

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్..

మన పత్రిక, వెబ్ డెస్క్ : ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాగల ఐదు రోజులు భారీ వర్షాలు(Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి జిల్లాలకు నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఆరెంజ్ అలర్ట్(Orange alert) జారీ చేసింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, కాకినాడ, తూర్పుగోదావరి, కోనసీమ, ఏలూరు, యన్.టి.ఆర్, కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాలకు భారీ … Read more

Andhra News: వైసీపీ యూరియా కొరతపై ఆందోళనలు

మన పత్రిక, వెబ్​డెస్క్ ఆంధ్రప్రదేశ్ లో యూరియా కొరతపై స్పందిస్తూ వైసీపీ ఈ నెల 6న రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టనుంది. రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో కార్యాలయాల ఎదుట పార్టీ శ్రేణులు నిరసనలు నిర్వహించి, ఆర్డీవోలకు వినతి పత్రాలు సమర్పించనున్నారు. యూరియా సరఫరా లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళనలు నిర్వహిస్తున్నారు. ఈ సమస్యకు కారణం టీడీపీ నేతలు అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. యూరియాను బ్లాక్ … Read more

పాఠశాలలకు వరుసగా 3 రోజులు సెలవులు!

మన పత్రిక, వెబ్​డెస్క్ ఈ వారం పాఠశాల విద్యార్థులకు వరుస సెలవులు రానున్నాయి. సెప్టెంబర్ 5, శుక్రవారం మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రభుత్వాలు పబ్లిక్ హాలిడే ప్రకటించాయి. సెప్టెంబర్ 6, శనివారం వినాయక నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ లో సెలవు ఉండనుంది. ఏపీలో ఈ రోజు సెలవు ఇచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంది. సెప్టెంబర్ 7, ఆదివారం వారంవారీ సెలవు రానుంది. దీంతో వరుసగా మూడు రోజుల పాటు పాఠశాలలకు సెలవు లభిస్తోంది. … Read more

Andhra News: వినాయక చవితి ఉత్సవంలో వివాదం: రెండు వర్గాల ఘర్షణ

మన పత్రిక, వెబ్​డెస్క్ పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం నడపనవారిపాలెంలో వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘటనలో రెండు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో కొట్టుకున్నారు. ఓ వర్గం ఎన్టీఆర్ బొమ్మతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీపై ‘కపాలాలు పగులుతాయి’ అనే పదాలు రాయడంతో మరో వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో చిచ్చు రేగి ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. వాదనలు దారుణమైన స్థాయికి చేరుకోవడంతో ఇరుపక్షాల మధ్య … Read more

AP: రేషన్ కార్డుదారులకు శుభవార్త నెలంతా రేషన్ ఖాయం

మన పత్రిక, వెబ్​డెస్క్ ఆంధ్రప్రదేశ్ లోని రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మంత్రి నాదెండ్ల మనోహర్ ( Nadendla Manohar ) ప్రకటన ప్రకారం రేషన్ షాపుల ద్వారా రాగులు, నూనె, గోధుమపిండి, కందిపప్పు సరఫరా చేస్తారు. గుంటూరు (డి) మరియు తెనాలి (ఎం) ప్రాంతాల్లో స్మార్ట్ రేషన్ కార్డులను మంత్రి నాదెండ్ల మనోహర్ పంపిణీ చేశారు. ఈ కార్డులు రేషన్ సరఫరాను సులభతరం చేస్తాయి. ప్రజలకు నెలంతా రేషన్ అందుబాటులో ఉండేలా ప్రభుత్వం ఏర్పాట్లు … Read more

APSRTC Bus Fight: మహిళ, ప్రయాణికుడి మధ్య స్లిప్పర్ ఫైట్ వైరల్

మన పత్రిక, వెబ్​డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లోని ఓ APSRTC బస్సులో సీటు వివాదం దారుణ స్థాయికి చేరింది. ఒక మహిళ తన షాల్‌తో సీటు రిజర్వ్ చేసినట్లు చెప్పుకున్న సీటులో కూర్చున్న ప్రయాణికుడిపై ఆమె తీవ్రంగా మాట్లాడి, చెంపదెబ్బలు కొట్టింది. ఆ తర్వాత తన స్లిప్పర్‌తో అతడి తలపై పలుమార్లు కొట్టింది. ప్రతిస్పందనగా అతడు కూడా తన స్లిప్పర్‌తో ప్రతిదాడి చేశాడు. ఇద్దరి మధ్య స్లిప్పర్‌లతో ఘర్షణ చోటుచేసుకుంది. ఘటనా స్థలంలో ఉన్న ఇతర మహిళలు జోక్యం … Read more

Thalliki Vandanam: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం ( Thalliki Vandanam ) పథకం కింద ఇంకా నగదు పొందని అర్హులకు రూ.325 కోట్లు విడుదల చేయనుంది. ఇందులో భాగంగా కొత్తగా ప్రవేశించిన 1వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల తల్లులకు కూడా ₹13,000 జమ చేయనున్నారు. ఈ వారం నుంచి అర్హుల బ్యాంక్ ఖాతాల్లో నిధులు జమ కానున్నాయి. ఇప్పటికే తొలి విడతలో 67.27 లక్షల మందికి డబ్బులు అందాయి. రెండో విడతలో 5.5 లక్షల 1వ తరగతి, … Read more

AP Degree Admissions 2025: ఆంధ్రప్రదేశ్ డిగ్రీ అడ్మిషన్లు గడువు పొడిగింపు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిగ్రీ కోర్సులకు అడ్మిషన్ల రిజిస్ట్రేషన్ గడువును సెప్టెంబర్ 1, 2025 వరకు పొడిగించారు. విద్యార్థులు https://sche.ap.gov.in/ECET ద్వారా ఆన్‌లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. AP DEGREE ADMISSIONS 2025 DATE EXTENDED ముఖ్య తేదీలు: ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యార్థులు తమ ప్రాధాన్యత కళాశాలలు, కోర్సులను ఎంచుకోవాలని అధికారులు సూచించారు.