Rythu Bharosa: రైతుల ఖాతాలలో ఎప్పుడంటే..!

telangana rythu bharosa

మన పత్రిక, వెబ్​డెస్క్: తెలంగాణలో యాసంగి సీజన్‌కు సంబంధించి ‘రైతు భరోసా’ పెట్టుబడి సాయం కోసం అన్నదాతలు ఆశగా ఎదురుచూస్తున్నారు. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రభుత్వం ఎకరానికి ఏడాదికి రూ. 12,000 చొప్పున అందిస్తుండగా, ఇప్పటికే వానాకాలం సీజన్‌కు సంబంధించిన రూ. 6,000 జమ అయ్యాయి. ఇటీవల తుఫాను, భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రైతులు, యాసంగి సాగు పెట్టుబడి కోసం ఇప్పుడు ప్రభుత్వ సాయం వైపు చూస్తున్నారు. రానున్న … Read more

Palle Velugu Bus Accident : మరో ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం

another bus accident in uppal hyderabad

Palle Velugu Bus Accident : మరో ఆర్టీసీ బస్సుకు పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటన హైదరాబాద్ లోని ఉప్పల్ లో చోటు చేసుకుంది. ఉప్పల్ వద్ద అదుపు తప్పిన పల్లె వెలుగు బస్సు మెట్రో పిల్లర్ వైపు దూసుకెళ్లింది. యాదగిరిగుట్ట నుంచి ఉప్పల్ వస్తున్న ఆర్టీసీ బస్సు మెట్రో పిల్లర్ 102 వద్ద అదుపుతప్పి మెట్రో పిల్లర్ ను ఢీకొట్టబోయింది. డ్రైవర్ నిద్ర మత్తులో బస్సు నడపడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ … Read more

Madhavaram Krishnarao : ‘కేసీఆర్ పులి బయటికి వస్తే కాంగ్రెస్ వాళ్లందరికీ ఉంటది’

brs mla Madhavaram krishnarao on kcr

Madhavaram Krishnarao : ప్రజల కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తి కేసీఆర్ అని బీఆర్ఎస్ కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆయన ఎవరికీ భయపడరన్నారు. కేసీఆర్ పులి బయటికి వచ్చినప్పుడు కాంగ్రెస్ వాళ్లందరికీ ఉంటుందన్నారు. పులి బయటికి వచ్చినప్పుడు చెప్తాం వీళ్ల సంగతి. పులిని బయటికి రమ్మంటున్నరు కదా. మీ పాపాలు పండాలని పులి అట్లనే ఉన్నది. మీ పాపాలు పండిన నాడు అప్పుడు పులి బయటికి వచ్చినప్పుడు మీ సంగతి … Read more

Telangana Ministers Whatsapp Group Hack : తెలంగాణ మంత్రుల వాట్సప్ గ్రూపులు హ్యాక్

cyber criminals hacked Telangana ministers WhatsApp groups

Telangana Ministers Whatsapp Group Hack : తెలంగాణ మంత్రుల వాట్సప్ గ్రూపులు హ్యాక్ అయ్యాయి. సైబర్ నేరగాళ్లు వాట్సప్ గ్రూపులను హ్యాక్ చేశారు. ఎస్‌బీఐ బ్యాంక్ ఆధార్ అప్‌డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్ ను వాట్సప్ గ్రూపులలో సైబర్ నేరగాళ్లు షేర్ చేశారు. ఆధార్ అప్‌డేట్ చేసుకోవాలంటూ ఎస్‌బీఐ పేరుతో మెసేజ్‌లు పంపించారు. వాటిపై క్లిక్ చేయగానే ఆయా వాట్సప్ గ్రూప్‌లన్నీ హ్యాక్ అయిపోయాయి.

Ibomma Ravi : ఐబొమ్మ రవికి మద్దతుగా ఆటోపై పోస్టర్

ibomma ravi poster on auto in telangana

Ibomma Ravi : ఐబొమ్మ రవికి రోజురోజుకూ మద్దతు పెరిగిపోతోంది. సామాన్యుల నుంచి ఎక్కువగా ఆయనకు మద్దతు లభిస్తోంది. ఐబొమ్మ రవి హీరో అంటూ పలువురు సినీ అభిమానులు పొగుడుతున్నారు. ఐబొమ్మ లేకపోతే వేలకు వేలు పెట్టి తాము సినిమాలు చూసే అవకాశం ఉండేది కాదని.. అందుకే ఐబొమ్మ రవి నేరస్థుడు కాదు.. రియల్ హీరో అంటూ సోషల్ మీడియాలో కూడా పోస్టులు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఐబొమ్మ రవికి మద్దతుగా ఓ ఆటో డ్రైవర్ … Read more

KTR : వైఎస్ జగన్‌తో కేటీఆర్ భేటీ

ktr meets ys jagan in bengaluru

KTR : తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ నేత, ఎమ్మెల్యే కేటీఆర్.. ఏపీ మాజీ సీఎం, వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేట్ ఫంక్షన్ కు ఇద్దరూ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి ఫోటోలు దిగారు. ఆ తర్వాత కాసేపు తెలంగాణ, ఏపీ రాజకీయాల గురించి చర్చించుకున్నారు. వీళ్లిద్దరి భేటీతో ఒక్కసారిగా తెలంగాణ, ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలైంది.

Formula E Car Race: కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి

ktr formula e car race

మన పత్రిక, వెబ్​డెస్క్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌కు (KTR) పెద్ద షాక్ తగిలింది. ఫార్ములా ఈ–కారు రేసు (ktr formula e car race) కేసులో విచారణకు గవర్నర్ అధికారిక అనుమతి ఇచ్చారు. దీంతో ఏసీబీ అధికారులు ఆయనపై అభియోగాలు నమోదు చేసి విచారణను వేగవంతం చేసే అవకాశముంది. బీఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో భారీ అవినీతి జరిగినట్లు కాంగ్రెస్ ఆరోపణలతో కేసు ఏసీబీకి వెళ్లింది. ఈ … Read more

Private Travels Bus : యాసిడ్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు

travels bus accident in mahabubnagar dist

Private Travels Bus : యాసిడ్ ట్యాంకర్‌ను ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలోని జడ్చర్ల మండలం మాచారం సమీపంలో ఎన్‌హెచ్ 44 హైవేపై చోటు చేసుకుంది. యాసిడ్ ట్యాంకర్ ను బస్సు ఢీకొట్టడంతో ఒక్కసారిగా చుట్టూ పొగలు వ్యాపించాయి. వెంటనే బస్సులోని ప్రయాణికులు ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా బయటికి దిగి ప్రాణాలు కాపాడుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ట్యాంకర్ లోని యాసిడ్ ను ఖాళీ చేశారు. దీంతో పెను ప్రమాదం … Read more

Pista House : పిస్తా హౌస్, షాగౌస్, మెహిఫిల్.. రెండు రోజులుగా సోదాలు.. 20 కోట్ల నగదు సీజ్

raids ongoing for two days in pista house

Pista House : హైదరాబాద్ నగరంలోని ఫేమస్ హోటల్స్ అయిన పిస్తా హౌస్, షాగౌస్, మెహిఫిల్ లాంటి హోటళ్లపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. గత రెండు రోజుల నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. ఐటీ అధికారులు ఈ హోటళ్లకు చెందిన చైర్మన్లు, డైరెక్టర్లు ఇళ్లలో ఒకేసారి సోదాలు చేస్తున్నారు. రాజేంద్రనగర్ లో ఉన్న గోల్డెన్ హైట్స్ కాలనీలో ఉంటున్న పిస్తా హౌస్ ఓనర్స్ అయిన మహమ్మద్ మాజీద్, మహమ్మద్ ముస్తాన్ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. షాగౌస్, మెహిఫిల్ … Read more

టెట్ ఉన్నా బ్రిడ్జ్ కోర్సు ఎందుకు? సుప్రీం కోర్టు క్లారిటీ ఇదే!

telangana tet

మన పత్రిక, వెబ్​డెస్క్: టెట్ (TET) అర్హత ఉన్నప్పటికీ 6 నెలల బ్రిడ్జ్ కోర్సు ఎందుకు చేయాలన్న సందేహం చాలా మంది ఉపాధ్యాయుల్లో ఉంది. అయితే, సుప్రీం కోర్టు, ఎన్‌సీటీఈ నిబంధనల ప్రకారం ఇవి రెండూ వేర్వేరు అంశాలు. టెట్ అనేది ఉద్యోగానికి కనీస అర్హత పరీక్ష మాత్రమేనని, అది వృత్తిపరమైన శిక్షణ (Professional Training) కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బీఈడీ (B.Ed) అర్హత ఉన్నవారు హైస్కూల్ బోధనకు శిక్షణ పొంది ఉంటారు. కానీ, వారు … Read more