మన పత్రిక, వెబ్డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు (KTR) పెద్ద షాక్ తగిలింది. ఫార్ములా ఈ–కారు రేసు (ktr formula e car race) కేసులో విచారణకు గవర్నర్ అధికారిక అనుమతి ఇచ్చారు. దీంతో ఏసీబీ అధికారులు ఆయనపై అభియోగాలు నమోదు చేసి విచారణను వేగవంతం చేసే అవకాశముంది.
బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్లో జరిగిన ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో భారీ అవినీతి జరిగినట్లు కాంగ్రెస్ ఆరోపణలతో కేసు ఏసీబీకి వెళ్లింది. ఈ కేసులో కేటీఆర్ను ఇప్పటికే నాలుగు సార్లు, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను పలుమార్లు విచారించారు. గవర్నర్ అనుమతి రావడంతో త్వరలో ఛార్జిషీట్ దాఖలు చేసి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
