నీట్ 2026 పేపర్ లీక్: 16 మందిని అరెస్ట్ చేసిన సీబీఐ
మన పత్రిక, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ (NEET) 2026 పేపర్ లీక్ కేసులో సీబీఐ, రాజస్థాన్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. వివిధ రాష్ట్రాల్లో ఇప్పటివరకు మొత్తం 16 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో మహారాష్ట్ర, హర్యానా, కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన వ్యక్తులతో అంతర్రాష్ట్ర నెట్వర్క్ ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. మహారాష్ట్రలో ఇద్దరిని అరెస్ట్ చేయగా, వారిలో ఒకరు బిఏఎంఎస్ విద్యార్థి అని గుర్తించారు. నిందితులు గుండు చేయించుకోవడం వంటి … Read more