ఏపీలో పెట్టుబడులకు తైవాన్ ఆసక్తి: సీఎం చంద్రబాబు, లోకేశ్తో
ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగాల్లో పెట్టుబడులు, సాంకేతిక సహకారంపై తైవాన్ పారిశ్రామిక ప్రతినిధుల బృందం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్తో చర్చించింది.
ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ రంగాల్లో పెట్టుబడులు, సాంకేతిక సహకారంపై తైవాన్ పారిశ్రామిక ప్రతినిధుల బృందం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్తో చర్చించింది.
ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కె. నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు సంయమనం పాటించాలని సూచించారు.
తూర్పు కనుమల పరిధిలో లభించిన అరుదైన నూతన రకం మొక్కకు ‘క్రోటన్ ఉబ్బలమడుగెన్సిస్’ అనే పేరు పెట్టారు.
కుప్పం పర్యటనలో నారా భువనేశ్వరి వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలను వివాదాల్లోకి లాగొద్దని స్పష్టం చేశారు.
ముద్రగడ సంస్మరణ సభలో తన పక్కన కూర్చున్నందుకు టీడీపీ నేత బొండా ఉమాకు నోటీసులు ఇవ్వడంపై వైసీపీ నేత అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశీయ సీఫుడ్ ఎగుమతుల్లో విశాఖపట్నం పోర్టు అగ్రస్థానంలో నిలిచింది. గతేడాది, ఈ ఏడాది దేశం నుంచి జరిగిన మొత్తం సీఫుడ్ ఎగుమతుల్లో దాదాపు సగం వాటా ఈ పోర్టు నుంచే నమోదైంది.
భోగాపురం విమానాశ్రయం క్రెడిట్పై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలను విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఎద్దేవా చేశారు.
ఓటర్ల సవరణ కార్యక్రమంలో పార్టీ బిఎల్ఏలు అందిస్తున్న సేవలను తెలంగాణ కాంగ్రెస్ సమన్వయ కమిటీ అభినందించింది. న్యూఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
టీడీపీ విధానాలు, అధినేత ఆదేశాల కంటే ఎవరూ గొప్పవారు కాదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఎమ్మెల్యే బొండా ఉమా వివరణ సంతృప్తికరంగా ఉందని ఆయన తెలిపారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో లెక్చరర్ అవమానించడంతో ఇంటర్మీడియట్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి తప్ప అవమానించకూడదని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.