జోగి రమేశ్ కుటుంబం ముందస్తు బెయిల్ పిటిషన్లు పోలీసులకు మహిళా కోర్టు
మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబ సభ్యులపై నమోదు కేసులో అరెస్టు కాకుండా రక్షణ కోసం విజయవాడ మహిళా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలయ్యాయి. కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.