సుప్రీంకోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎదురుదెబ్బ పిటిషన్
ఏపీ మద్యం కేసులో దొడ్డ వెంకట సత్యప్రసాద్కు లభించిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఏపీ మద్యం కేసులో దొడ్డ వెంకట సత్యప్రసాద్కు లభించిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలంటూ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
డీఎస్సీ ఆరోపణలపై వైఎస్ జగన్తో బహిరంగ చర్చకు తాను సిద్ధమని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ సవాల్ చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన వ్యవహారాలపైనా మాట్లాడదామని పేర్కొన్నారు.
జూలై 28 మంగళవారం నాడు స్టాక్ మార్కెట్లు సాధారణ వేళల్లోనే పనిచేస్తాయని ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ట్రేడింగ్ క్యాలెండర్ ద్వారా స్పష్టమవుతోంది.
పునాదిపాడు జెడ్పీ పాఠశాలలో మంత్రి నారా లోకేశ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించి, విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
తిరుపతిలో మొదటి కరోనా కేసు నమోదైంది. తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న 65 ఏళ్ల వృద్ధురాలికి జూలై 23న జరిపిన పరీక్షల్లో కోవిడ్ సోకినట్లు అధికారులు వెల్లడించారు.
ఆగస్టు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించగా, ఈ ప్రతిపాదనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.
పునరుత్పాదక ఇంధన సామర్థ్యం పెంపులో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది.
దేశీయంగా బంగారం, వెండి ధరల్లో స్వల్ప తగ్గింపు నమోదైంది. హైదరాబాద్, విజయవాడ సహా ప్రధాన నగరాల్లో పసిడి ధరల వివరాలు ఇవే.
కాకినాడ జిల్లా పిఠాపురం ప్రాంతానికి చెందిన ఒక పేద టైలర్ కుమారుడు కెనడాకు చెందిన ప్రముఖ సంస్థలో భారీ వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.