నన్ను ‘అన్నా కొణిదెల’ అని పిలవండి: పవన్ కల్యాణ్ భార్య విజ్ఞప్తి
ఇకపై తనను అన్నా కొణిదెల అని పిలవాలని పవన్ కల్యాణ్ భార్య సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.
ఇకపై తనను అన్నా కొణిదెల అని పిలవాలని పవన్ కల్యాణ్ భార్య సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న రెండు లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించేందుకు సిద్ధమైంది.
విజయనగరం జిల్లా చెల్లూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక బాలుడు సహా ముగ్గురు యాత్రికులు అక్కడికక్కడే మరణించగా, 13 మంది గాయపడ్డారు.
దేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రుల జాబితాలో కర్ణాటక సీఎం డీకే శివకుమార్ ప్రథమ స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు.
వైసీపీ నేత అంబటి రాంబాబుతో వేదిక పంచుకున్న వ్యవహారంలో టీడీపీ నోటీసు ఇచ్చిందని, దీనిపై పార్టీ కమిటీ ముందు తన వివరణ ఇస్తానని ఎమ్మెల్యే బొండా ఉమా తెలిపారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఆగస్ట్ 1న ప్రారంభం కానుంది. ఏర్పాట్లపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు.
గ్లోబల్ లూనార్ మిషన్ శక్తిశాట్కు ఎంపికైన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని జెస్సీని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కలసి ప్రత్యేకంగా అభినందించారు.
సాయికృష్ణ కస్టోడియల్ డెత్ వ్యవహారంలో సీఐ నాగరాజు విచారణపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. జైలు బయట విచారణకు అనుమతిస్తూనే, ఈ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డ్ చేయాలని స్పష్టం చేసింది.
ఎల్నినో వాతావరణ ప్రభావంపై రైతుల్లో విస్తృతంగా అవగాహన పెంచాలని, ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు.
కుప్పంలో నిర్వహించిన పర్యటనలో నారా భువనేశ్వరి మాట్లాడారు. చంద్రబాబు నాయకత్వంలో కుప్పం నియోజకవర్గం సాధించిన అభివృద్ధిని, రాబోయే పరిశ్రమల ప్రణాళికలను ఆమె వివరించారు.