యూట్యూబర్ రమానందనకు మరోసారి నోటీసులు
అద్దంకి: యూకేలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి కన్సల్టెన్సీ ద్వారా లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసగించిన కేసులో నిందితురాలైన రమానందనకు అద్దంకి పోలీసులు శుక్రవారం నోటీసులు అందజేశారు. సీఐ సుబ్బరాజు తెలిపిన వివరాల ప్రకారం.. అద్దంకి మండలం పేరాయపాలేనికి చెందిన ఉప్పలపాటి శ్రీనివాసరావు తన కోడలికి యూకేలో ఉద్యోగం కోసం గుంటూరులో ప్రైవేటు కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న జె.మోహనరావును 2023లో సంప్రదించారు. ఈ క్రమంలో మొదట అడ్వాన్స్గా రూ.లక్ష, పత్రాల పరిశీలన పూర్తయ్యాక మరో రూ.9.60 లక్షలు కలిపి … Read more