వైసీపీ నేతతో వేదిక పంచుకున్న బొండా ఉమపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
వైసీపీ నేత అంబటి రాంబాబుతో ఎమ్మెల్యే బొండా ఉమ వేదిక పంచుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై ఉమ నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు.
వైసీపీ నేత అంబటి రాంబాబుతో ఎమ్మెల్యే బొండా ఉమ వేదిక పంచుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై ఉమ నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు.
విదేశీ ఉద్యోగాల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన విజయవాడ దంపతులపై హైదరాబాద్లో కేసు నమోదైంది.
రేపటి నుంచి 45 రోజుల పాటు ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.
తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. వైకుంఠం కాంప్లెక్స్లు నిండిపోవడంతో శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 24 గంటల వరకు వేచి చూడాల్సి వస్తోంది.
కేంద్ర నూతన విద్యాశాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి అదనపు బాధ్యతలు స్వీకరించారు. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో ఈ మార్పు జరిగింది.
పొత్తికడుపు శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్న వైఎస్ షర్మిల త్వరగా పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఏపీ మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు.
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రేపటి నుంచి 45 రోజుల పాటు డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించాలని TDP నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు పొత్తికడుపు సర్జరీ జరిగింది. ప్రస్తుతం తాను వేగంగా కోలుకుంటున్నానని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
తెలంగాణలో 2026 రెండవ త్రైమాసికంలో ద్వేషపూరిత నేరాల సంఖ్య 7కు తగ్గిందని, అయితే కేసుల విచారణలో పలు అంశాలు వెలుగులోకి వచ్చాయని నివేదిక పేర్కొంది.
హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నటుడు బాలకృష్ణను సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు.