పర్వతగిరి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిపై కేసు నమోదు
యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశారనే ఆరోపణలపై పర్వతగిరి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొడుగు వినయ్పై కేసు నమోదైంది.
యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశారనే ఆరోపణలపై పర్వతగిరి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొడుగు వినయ్పై కేసు నమోదైంది.
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రవీందర్ రెడ్డి అనే యువకుడు ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని మృతి చెందాడు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించడం లేదని కేటీఆర్ విమర్శించారు.
జూనియర్ ఎన్టీఆర్ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని ప్రకటించిన RAW NTR సంస్థ తమ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు వెల్లడించింది.
చెన్నైలోని రోహిణి థియేటర్లో జాన నాయగన్ సినిమా చూసి వస్తున్న నటి త్రిషను అభిమానులు, మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో చుట్టుముట్టారు.
భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై మంత్రుల బృందం సమీక్ష నిర్వహించింది.
కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదం కేసులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
సత్తుపల్లి పర్యటనలో భాగంగా సింగరేణి జేవీఆర్ ఓపెన్ కాస్ట్ గనిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు.
వివిధ నేరాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులపై పిడి చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు వారిని సెంట్రల్ జైలుకు తరలించారు.
తల్లికి వందనం పథకం కింద అర్హత ఉండి కూడా డబ్బులు రానివారు సచివాలయాల్లో ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.