తెలంగాణలో విద్యాసంస్థల బంద్ పరీక్షలు వాయిదా
తెలంగాణలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రేపు జరగాల్సిన వివిధ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రేపు జరగాల్సిన వివిధ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించడం లేదని కేటీఆర్ విమర్శించారు.
సత్తుపల్లి పర్యటనలో భాగంగా సింగరేణి జేవీఆర్ ఓపెన్ కాస్ట్ గనిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు.
గ్లోబరీనా సంస్థ వ్యవహారంలో ఆరోపణలు చేసినందుకు గాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు జారీ చేశారు.
జేఎన్టీయూహెచ్ సుల్తాన్పూర్ ఇంజినీరింగ్ కళాశాలలో ఐటీ రంగంలో అవసరమైన నైపుణ్యాలపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
నీట్ పరీక్షల్లో అక్రమాలు, పేపర్ లీకేజీల వివాదాలపై నిరసనగా జులై 24న తెలంగాణ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ నిర్వహించాలని విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి.
చర్లపల్లి, షాలిమార్ మధ్య ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి దక్షిణ మధ్య రైల్వే 16 ప్రత్యేక రైళ్లను పొడిగించింది. ముందస్తు రిజర్వేషన్లు కూడా ప్రారంభమయ్యాయి.
తెలంగాణలో జరుగుతున్న సమగ్ర ఓటర్ల ప్రక్షాళన (SIR) ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటు లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు రావని ఆయన తెలిపారు.
తెలంగాణలో కొత్త చేయూత పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆగస్టు 15 నుంచి కొత్త లబ్ధిదారులకు పింఛన్లు మంజూరు చేసేందుకు ఏర్పాట్లు వేగవంతం చేసింది.
హైదరాబాద్, మల్కాజిగిరి, సైబరాబాద్ ప్రాంతాల్లోని వివిధ అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.