రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలి: కేటీఆర్ హెచ్చరిక

గ్లోబరీనా సంస్థతో తనకు లేదా తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసిన కేటీఆర్, రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

రాజన్న సిరిసిల్ల జిల్లాలో సూసైడ్ నోట్ రాసి యువకుడు ఆత్మహత్య

రాజన్న సిరిసిల్ల జిల్లా రాచర్ల గొల్లపల్లి గ్రామంలో వంశీ అనే యువకుడు సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానిక పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు.

తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా పెట్రోల్, డీజిల్ ధరలు

దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మే 25 తర్వాత ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.

తెలంగాణలో త్వరలోనే ఇందిరమ్మ ఇళ్ల రెండో విడత మంజూరు ప్రక్రియ

తెలంగాణలో సొంతిళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు పథకం కింద రెండో విడత మంజూరు ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది. పూరిళ్లలో నివసిస్తున్న వారికి ఇందులో ప్రాధాన్యత దక్కుతుంది.

నీట్ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు పోరాడుతాం: కొట్నాక తిరుపతి

నీట్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంలో విద్యార్థుల పక్షాన పోరాడుతున్న రాహుల్ గాంధీని అరెస్టు చేయడాన్ని కొట్నాక తిరుపతి తప్పుబట్టారు.

హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద బీఆర్ఎస్వీ భారీ నిరసన

ఢిల్లీలో విద్యార్థులపై జరుగుతున్న అణచివేతను నిరసిస్తూ హైదరాబాద్‌లోని ఇందిరా పార్కు వద్ద బీఆర్ఎస్వీ భారీ ఆందోళన చేపట్టింది.

ఆదిలాబాద్ సీసీఐ ప్లాంట్ పునరుద్ధరణపై సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ

ఆదిలాబాద్ సీసీఐ ప్లాంట్‌ను పునరుద్ధరించే విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని కేటీఆర్ ఆరోపించారు.