చర్ల మామిడిగూడెంలో గిరిజనుల పోడు భూమిపై అక్రమ కేసులు: సిపిఐ(ఎంఎల్) నిరసన

మన పత్రిక, వెబ్​డెస్క్ Bhadrachalam News : చర్ల మామిడి గూడెం లో 62,65/A సర్వే నెంబర్ గల పోడుభూమిని సాగులో ఉన్న గిరిజనకు ఆదివాసీలకు అప్పగించాలనీ CPI (ML)న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో PO వినతి పత్రం . చర్ల మండలం మామిడిగూడెం గిరిజన ఆదివాసిలు సాగు చేసుకుంటున్న భూమిలోకి వచ్చి గత 20 రోజుల క్రితం ఫారెస్ట్ అధికారులు సమాచారం లేకుండా దౌర్జన్యం ఏడుగురు మహిళలను జీబులో ఎక్కించుకొని బెదిరించి వారి పైన అక్రమ కేసులు పెట్టి … Read more

పాల్వంచ బిఆర్ఎస్ నేతల వనమా వెంకటేశ్వరరావును కలిసిన సందర్భంలో స్థానిక ఎన్నికలపై చర్చ

మన పత్రిక, వెబ్​డెస్క్ Palwancha News : కొత్తగూడెం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ( Kothagudem BRS )ఇంచార్జ్, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు గారిని మర్యాదపూర్వకంగా వారి స్వగృహంలో కలిసిన పాల్వంచ పట్టణ రూరల్ BRS నాయకులు .రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల గురించి వనమా గారితో చర్చించిన బిఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఈ రోజు కోలాహలంగా వనమా స్వగృహం, ఉదయం నుంచి వందలాదిగా గ్రామాల నుండి వార్డుల నుండి తరలివచ్చిన బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు … Read more

పాల్వంచ కుర్రాడు చిన్నుకు సినిమా హీరోగా ఘన స్వాగతం

మన పత్రిక, వెబ్​డెస్క్ Palwancha news : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ( Kothagudem ) పాల్వంచ తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఇండస్ట్రీ నుంచి రిలీజ్ అయిన లవ్ యు రా సినిమా హీరో చిన్ను (సాయి కృష్ణ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ వనమా కాలనీకి చెందిన చిన్ను పాల్వంచ పేక్షకులు అభిమా నులు ప్రజానీకం చాలా చక్కగా ఆదరించి మార్నింగ్ షో థార్ థియేటర్ పాల్వంచ లో అభిమానులు పేక్షకులు ఆదరించారు ఈరోజు చిన్ని … Read more

అన్నదానం పవిత్రం, వినాయకుడికి ఇష్టం: కొత్వాల శ్రీనివాసరావు సందేశం

అన్నదానం ఎంతో పవిత్రమైనది – వినాయకునికి ఎంతో ఇష్టమైనది— రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్ కొత్వాల అన్నదానం ఎంతో పవిత్రమైనదని, ఆదిదేవుడు వినాయకునికి ఎంతో ఇష్టమైనదని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్, DCMS మాజీ చైర్మన్, పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. గణపతి నవరాత్రి మహోత్సవాలలో భాగంగా గణేష్ నిమర్జనం అనంతరం పాల్వంచ పట్టణ పరిధిలోని రాహుల్ గాంధీ నగర్ లో అన్నసంతర్పణ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొత్వాల మాట్లాడుతూ సమాజంలోని ప్రతి … Read more

సింగరేణిలో 43 మంది తొలగింపు బాధితులకు మళ్లీ ఉద్యోగ అవకాశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు సింగరేణి కోలరీస్ కంపెనీ లిమిటెడ్ ( SCCL ) లో గతంలో జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీలుగా నియమించబడి.. కొన్ని కారణాల వలన తొలగింపుకు గురైన 43 మంది అభ్యర్థులకు మళ్లీ విధుల్లో చేరే అవకాశం లభించింది. కంపెనీ సీఎండీ ఎన్. బలరామ్ ఆదేశాల మేరకు యాజమాన్యం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వెనుక పలు పరిపాలనా పరిణామాలు చోటుచేసుకున్నాయి. తొలగింపుకు ప్రధాన కారణాలు విధులకు గైర్హాజరు కావడం, … Read more

CPGET RESULTS 2025: ఫలితాలు విడుదల

tg cpget results 2025: తెలంగాణ సీపీజీఈటీ (CPGET) 2025 ఫలితాలు సెప్టెంబర్ 8, 2025న విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని 9 యూనివర్సిటీల పరిధిలో 32 సబ్జెక్టులలో మాస్టర్ డిగ్రీ ప్రవేశాలకు నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలు అధికారిక వెబ్సైట్ లో ప్రచురిస్తారు. ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేయబడ్డాయి. అభ్యర్థులు ర్యాంక్ కార్డు కోసం అధికారిక లింక్ ను సందర్శించవచ్చు. TELANGANA CPGET RESULTS 2025

SC గురుకులాస్ లో డిగ్రీ లెక్చరర్లకు ఇంక్రిమెంట్ పై వివాదం

SC Gurukulas Employees Increament news: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీలో డిగ్రీ లెక్చరర్లకు ఇంక్రిమెంట్ ఇవ్వడంపై వివాదం నెలకొంది. పదోన్నతి పొందే అర్హతలు ఉంటేనే ఇంక్రిమెంట్ ఇస్తామని ప్రిన్సిపాల్స్ స్పష్టం చేయడంతో ఉద్యోగులు ఆశ్చర్యానికి గురయ్యారు. 2019 ఆగస్టులో విధుల్లోకి చేరిన డిగ్రీ లెక్చరర్లకు మాత్రమే ఈ కొత్త నిబంధన వర్తిస్తుండటం వింతగా ఉంది. లిఖితపూర్వక ఆదేశాలు లేకుండా ఇలాంటి నిబంధన విధించడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పై అధికారులకు … Read more

Revanthanna Kanuka: 65 లక్షల మహిళలకు ఉచిత చీరలు

తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని మహిళా సంఘాల సభ్యులకు ‘రేవంతన్న కానుక’ పేరుతో ఉచిత చీరలు పంపిణీ చేయనుంది. ఈ కార్యక్రమం కోసం ప్రభుత్వం రూ.318 కోట్లు విడుదల చేసింది. రాష్ట్రంలోని సుమారు 65 లక్షల మంది మహిళలకు చీరలు పంపిణీ చేయనున్నారు. చీరల సరఫరా ఇప్పటికే జిల్లాలకు ప్రారంభమైంది. శుక్రవారం నుంచి చీరలను జిల్లాలకు పంపిణీ చేస్తున్నారు. బతుకమ్మ పండుగ నాటికి పంపిణీ పూర్తి చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.

Balapur laddu auction 2025: బాలాపూర్ గణేశ్ లడ్డూ రూ.35 లక్షలకు అమ్ముడు

Balapur ganesh laddu auction 2025: హైదరాబాద్ లోని బాలాపూర్ గణేశ్ లడ్డూ ఈ ఏడాది రూ.35 లక్షలకు అమ్ముడైంది. గతేడాది రూ.30.01 లక్షలకు పలికిన ఈ లడ్డూ ధర ఈ ఏడాది కొత్త రికార్డు సృష్టించింది. కర్మన్సట్ కు చెందిన లింగాల దశరథ్ గౌడ్ ఈ లడ్డూను దక్కించుకున్నారు. 1994లో రూ.450తో ప్రారంభమైన ఈ లడ్డూ వేలం క్రమంగా రూ.లక్షలకు చేరుకుంది. ఈ ఏడాది 38 మంది వేలంలో పాల్గొని ధరలు పెంచారు. ప్రతి ఏటా … Read more

మేడ్చల్‌లో ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలు

Mechal Teachers day celebrations : మేడ్చల్ మండలంలో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల మేడ్చల్ లో జరిగిన వేడుకలో ప్రధానోపాధ్యాయులు ఆర్.ఎం. నాగేశ్వర్ మాట్లాడుతూ, సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చారని, తాత్వికుడిగా విద్యారంగ అభివృద్ధికి కృషి చేశారని, దేశ రాష్ట్రపతిగా పనిచేశారని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు మంజుల, కాశి, గౌరిశంకర్ రావు, రామారావు, సరిత, SMC చైర్మన్ స్వర్ణలత, విద్యార్థులు, తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు.