Revanth Reddy : పట్టణ బాటలో భాగంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే. రెండేళ్ల ప్రజాపాలన వారోత్సవాల్లో భాగంగా ఆయన జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఇవాళ మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలో సీఎం పర్యటన కొనసాగుతోంది. ఈసందర్భంగా అక్కడ జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన సీఎం మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి చేయకపోతే కాంట్రాక్టర్లు, అధికారుల వీపు విమానం మోత మోగుతుందని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
