Harish Rao : తెలంగాణ ఉద్యమకారులకు, ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పిలుపునిచ్చారు. ఈనెల నవంబర్ 29న దీక్షా దివాస్ సందర్భంగా ఆయన తెలంగాణ ఉద్యమకారులకు ప్రతిపాదన తీసుకొచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు చేసిన ఉద్యమానికి సంబంధించిన ఫోటోలు, వాటికి సంబంధించిన జ్ఞాపకాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యమంలో నేను అని రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలంటూ హరీశ్ రావు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
