నిజామాబాద్ జీజీహెచ్ సూపరింటెండెంట్గా డాక్టర్ ఎల్. రాములు బాధ్యతలు
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్గా ఆర్థోపెడిక్స్ విభాగాధిపతి డాక్టర్ ఎల్. రాములు పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు.
నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్గా ఆర్థోపెడిక్స్ విభాగాధిపతి డాక్టర్ ఎల్. రాములు పూర్తి అదనపు బాధ్యతలు స్వీకరించారు.
రా ఎన్టీఆర్ అనే సంస్థతో ఎన్టీఆర్కు గానీ, ఆయన కార్యాలయానికి గానీ ఎలాంటి సంబంధం లేదని ప్రతినిధులు స్పష్టం చేశారు.
శ్రీకాంత్, లయ జంటగా నటించిన మిస్టర్ మిడిల్ క్లాస్ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. ఇందులో రాజేంద్ర ప్రసాద్ వెంకటేశ్వర స్వామి పాత్రలో కనిపించనున్నారు.
తిరువీర్, ఐశ్వర్య రాజేష్ జంటగా నటించిన ‘ఓ.! సుకుమారి’ చిత్రం ఈ నెల 17న ఐదు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
శకుంతల ప్రొడక్షన్స్ బ్యానర్పై బాబా మైలవరం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘1=100’ చిత్ర టీజర్ లాంచ్ వేడుక ప్రసాద్ ల్యాబ్స్లో జరిగింది.
జానపద గాయని కోమలి నిర్మించిన భావోద్వేగ కుటుంబ కథా చిత్రం వెంకట్రామయ్య గారి తాలూకా ఈనెల 17న విడుదల కానుంది.
కడప పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్, రేపు దాల్మియా సిమెంట్ ప్లాంట్ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
చైనాకు చెందిన స్టెప్ఫన్ సంస్థ అత్యాధునిక ఏఐ ఏజెంట్ ఫీచర్లతో స్టెప్ఎక్స్ నియో స్మార్ట్ఫోన్ను మార్కెట్లోకి తెచ్చింది.
మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మరణవార్తపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
హైదరాబాద్లో 15వ బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరమ్ సదస్సు ప్రారంభమైంది. 14 దేశాల ప్రతినిధులు ఈ సమావేశాల్లో పాల్గొంటున్నారు.