తమ్మినేని సీతారాం కుటుంబానికి హైకోర్టులో చుక్కెదురు
భూకబ్జా కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎఫ్ఐఆర్ కొట్టేయాలని కోరిన పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది.
భూకబ్జా కేసులో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుటుంబానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎఫ్ఐఆర్ కొట్టేయాలని కోరిన పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది.
విద్యార్థుల పేరుతో రాహుల్ గాంధీ రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విమర్శించారు. నీట్ అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
జగిత్యాల జిల్లా కిషన్ రావు పేట గ్రామ పంచాయతీలో ఆర్థిక లావాదేవీల వివాదం కారణంగా రికార్డులు మాయం కావడంతో అభివృద్ధి పనులు ఆగిపోయాయి.
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే స్వామివారికి రూ. 5.18 కోట్ల హుండీ ఆదాయం సమకూరిందని టీటీడీ తెలిపింది.
విజయవాడలో జిమ్ ట్రైనర్ అబ్దుల్ ఖాదర్పై యువతి చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది.
తెలంగాణలో లిఫ్టులు, ఎస్కలేటర్ల భద్రత కోసం ప్రభుత్వం కొత్త చట్టాన్ని సిద్ధం చేస్తోంది. త్వరలోనే ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మంచి విజయాలను సాధించిన నాగచైతన్య, అఖిల్ అక్కినేని సినిమాలు ఉత్తర అమెరికా మార్కెట్లో మాత్రం మిలియన్ డాలర్ల మార్కును అందుకోలేకపోయాయి.
శ్రీనివాస మంగాపురం సినిమాలో హీరోయిన్ పాత్రకు మొదట సారా అర్జున్ పేరు పరిశీలనలోకి వచ్చిందని, చివరకు రాషా తడానిని ఎంపిక చేశామని దర్శకుడు అజయ్ భూపతి తెలిపారు.
శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్లైన్స్ ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు.
ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు చేనేత కళాకారులకు జాతీయ అవార్డులు దక్కాయి. ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారాలను అందజేయనున్నారు.