భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను సమీక్షించిన మంత్రుల బృందం
భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై మంత్రుల బృందం సమీక్ష నిర్వహించింది.
భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై మంత్రుల బృందం సమీక్ష నిర్వహించింది.
కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదం కేసులో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
సత్తుపల్లి పర్యటనలో భాగంగా సింగరేణి జేవీఆర్ ఓపెన్ కాస్ట్ గనిని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సందర్శించారు.
వివిధ నేరాలకు పాల్పడిన ఇద్దరు వ్యక్తులపై పిడి చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కలెక్టర్ ఆదేశాల మేరకు వారిని సెంట్రల్ జైలుకు తరలించారు.
తల్లికి వందనం పథకం కింద అర్హత ఉండి కూడా డబ్బులు రానివారు సచివాలయాల్లో ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.
ఏపీకి పరిశ్రమలను వేగంగా ఆకర్షించేందుకు ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానమే కారణమని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఎంఎస్ఎంఈల ప్రోత్సహకాలపై ఏర్పాటైన మంత్రుల బృందం తొలి సమావేశంలో ఆయన మాట్లాడారు.
గ్లోబరీనా సంస్థ వ్యవహారంలో ఆరోపణలు చేసినందుకు గాను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లీగల్ నోటీసులు జారీ చేశారు.
కుమారుడు చేసిన రోడ్డు ప్రమాదం కేసులో సాక్ష్యాధారాలు చెరిపివేసేందుకు యత్నించారనే ఆరోపణలపై మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
అమరావతిని క్వాంటం పరిశోధనలకు అత్యుత్తమ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు క్వాంటినమ్ సంస్థ ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరిపారు.
మేఘాలయలో జరిగిన భర్త రాజా రఘువంశీ హత్య కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీకి మంజూరైన బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది.