తెలంగాణలో విద్యాసంస్థల బంద్ పరీక్షలు వాయిదా
తెలంగాణలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రేపు జరగాల్సిన వివిధ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తెలంగాణలో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రేపు జరగాల్సిన వివిధ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
విజయవాడలో జరిగిన ఫ్యూచర్ పోలీసింగ్ సదస్సులో ఏపీ అస్త్రం మొబైల్ యాప్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు.
ఎర్రచందనం స్మగ్లింగ్ ను అడ్డుకోవడానికి నిఘా కోసం డ్రోన్లు, ఆధునిక సాంకేతికతను ఉపయోగించాలని పవన్ కల్యాణ్ అధికారులను ఆదేశించారు.
కామారెడ్డి జిల్లా భిక్కనూరు టోల్ ప్లాజా సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక యువకుడు మృతి చెందాడు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పోలీసు వ్యవస్థ పనితీరులో మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలీసు అధికారులకు సూచించారు.
యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేశారనే ఆరోపణలపై పర్వతగిరి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొడుగు వినయ్పై కేసు నమోదైంది.
ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్లో తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న రవీందర్ రెడ్డి అనే యువకుడు ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని మృతి చెందాడు.
కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు చేస్తున్న అన్యాయాలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించడం లేదని కేటీఆర్ విమర్శించారు.
జూనియర్ ఎన్టీఆర్ పేరుతో సామాజిక సేవా కార్యక్రమాలు చేపడతామని ప్రకటించిన RAW NTR సంస్థ తమ కార్యకలాపాలను మూసివేస్తున్నట్లు వెల్లడించింది.
చెన్నైలోని రోహిణి థియేటర్లో జాన నాయగన్ సినిమా చూసి వస్తున్న నటి త్రిషను అభిమానులు, మీడియా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో చుట్టుముట్టారు.