భద్రాద్రి కొత్తగూడెంలో రోగి మృతితో ప్రైవేట్ ఆసుపత్రి రిసెప్షన్కు నిప్పు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో మహిళ మృతి చెందడంతో బంధువులు ఆగ్రహంతో ఆసుపత్రి రిసెప్షన్కు నిప్పు పెట్టారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.