వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి అదనంగా రూ.99.40 కోట్లు మంజూరు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనుల కోసం ప్రభుత్వం అదనంగా రూ.99.40 కోట్లు మంజూరు చేసింది.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనుల కోసం ప్రభుత్వం అదనంగా రూ.99.40 కోట్లు మంజూరు చేసింది.
కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లర్లకు సహకరించిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు.
ఆంధ్రప్రదేశ్లోని ప్రైవేట్ కాలేజీల్లో ఇంజినీరింగ్ కోర్సుల ఫీజులను ప్రభుత్వం ఖరారు చేసింది. కనీస వార్షిక ఫీజును రూ.47,000గా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
నీట్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి రాజీనామా చేశారని, అదే బాటలో డీఎస్సీ అక్రమాలకు బాధ్యత వహిస్తూ ఏపీ మంత్రి లోకేశ్ కూడా వైదొలగాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు.
విశాఖపట్నంలో ఆకలితో ఉన్న ఒక యువకుడికి సాయం చేసిన రాపిడో డ్రైవర్ వీడియోను సీఎం చంద్రబాబు సోషల్ మీడియాలో పంచుకున్నారు. తెలుగు ప్రజల హృదయాలు బంగారం లాంటివని ఆయన కొనియాడారు.
తిరువణ్ణామలైలో అరుణాచల గిరి ప్రదక్షిణ సరిహద్దులోని ఇడుక్కు పిల్లయార్ ఆలయ గుహలో ఇరుక్కుని ఏపీకి చెందిన మణికుమార్ అనే భక్తుడు ప్రాణాలు కోల్పోయారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఏడాది ఆగస్టు నుంచి సంజీవని ఆరోగ్య పథకాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
కర్నూలు జిల్లా ఆలూరులో సీఎం చంద్రబాబు పర్యటించి అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఓటర్ల నమోదుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకునేలా ఆదేశించాలని కోరుతూ బిజెపి సీఈఓకు ఫిర్యాదు చేసింది.
గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్రంలోని ఉపాధ్యాయ సంఘాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మరియు ప్రాథమిక ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులకు విషయం: తెలంగాణ ప్రభుత్వ ప్రాథమిక విద్య పరిరక్షణ – జీవో నెం.25 సవరణ కోసం ఉమ్మడి పోరాటానికి విజ్ఞప్తి. గౌరవనీయులైన సంఘ నాయకులారా, నమస్కారములు. ప్రభుత్వ ప్రాథమిక విద్య భవిష్యత్తు గురించి మనమందరం ఒకసారి గంభీరంగా ఆలోచించాల్సిన సమయం వచ్చింది. నేడు … Read more