కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన కేటీఆర్
కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటుతో పాటు తెలంగాణలోని పలు రైల్వే ప్రాజెక్టులు, ఐటీ అభివృద్ధి అంశాలపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు కేటీఆర్ వినతిపత్రం అందజేశారు.
కాజీపేట రైల్వే డివిజన్ ఏర్పాటుతో పాటు తెలంగాణలోని పలు రైల్వే ప్రాజెక్టులు, ఐటీ అభివృద్ధి అంశాలపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్కు కేటీఆర్ వినతిపత్రం అందజేశారు.
తిరుమల శ్రీవారి సేవకుల పనితీరు ఆధారంగా విధులను కేటాయించేందుకు వీలుగా తిరుమల తిరుపతి దేవస్థానం సిబిల్ తరహా రేటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టనుంది.
రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం వల్ల వర్షపాతం తగ్గడంతో నష్టపోతున్న రైతాంగాన్ని ఆదుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్ అప్పు రూ.6.45 లక్షల కోట్లకు చేరిందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో ప్రకటించింది. గత రెండేళ్లతో పోలిస్తే రాష్ట్ర రుణాలు గణనీయంగా పెరిగినట్లు తెలిపింది.
మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని, వారిపై విచారణ జరపాలని నెల్లూరు జిల్లా మనుబోలులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.
కృష్ణా నది ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద ప్రవాహంతో శ్రీశైలం జలాశయానికి నేడు భారీగా నీరు వచ్చి చేరనుంది. జూరాల ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడంతో రాయలసీమ ప్రాంత రైతుల్లో సాగు నీటిపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో యువత ఆగ్రహం కట్టలు తెంచుకుందని ఆయన పేర్కొన్నారు.
ఆళ్లగడ్డలో చోటుచేసుకున్న అహోబిలం టెండర్ల వివాదంపై టీడీపీ అధిష్ఠానం అసంతృప్తి వ్యక్తం చేసింది. దీనిపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నుంచి వివరణ కోరేందుకు పార్టీ సన్నాహాలు చేస్తోంది.
కాజీపేట కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలని బిఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి విజ్ఞప్తి చేశారు.
మహిళా ట్రైనీ ఐపీఎస్ ఇచ్చిన ఫిర్యాదుతో ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్ కృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు.