తిరుపతిలో తొలి కరోనా కేసు నమోదు ఏపీలో 49కి చేరిన బాధితులు

తిరుపతిలో మొదటి కరోనా కేసు నమోదైంది. తీవ్ర శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న 65 ఏళ్ల వృద్ధురాలికి జూలై 23న జరిపిన పరీక్షల్లో కోవిడ్ సోకినట్లు అధికారులు వెల్లడించారు.

తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం విక్రయాలు: ప్రభుత్వ నిర్ణయాన్ని

ఆగస్టు 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా తక్కువ ధరకే నాణ్యమైన బియ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించగా, ఈ ప్రతిపాదనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.

పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో ఏపీ ఘనత: లోక్‌సభలో కేంద్రం వెల్లడి

పునరుత్పాదక ఇంధన సామర్థ్యం పెంపులో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచినట్లు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించింది.

తెలంగాణలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

రాష్ట్రవ్యాప్తంగా నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన జల్లులు పడతాయని తెలిపింది.

కెనడా కంపెనీలో పిఠాపురం యువకుడికి రూ.1.06 కోట్ల ప్యాకేజీ

కాకినాడ జిల్లా పిఠాపురం ప్రాంతానికి చెందిన ఒక పేద టైలర్ కుమారుడు కెనడాకు చెందిన ప్రముఖ సంస్థలో భారీ వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.

వైసీపీ నేతతో వేదిక పంచుకున్న బొండా ఉమపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

వైసీపీ నేత అంబటి రాంబాబుతో ఎమ్మెల్యే బొండా ఉమ వేదిక పంచుకోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై ఉమ నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు.

విదేశీ ఉద్యోగాల పేరుతో మోసం చేసిన విజయవాడ దంపతులపై హైదరాబాద్‌లో కేసు నమోదు

విదేశీ ఉద్యోగాల పేరుతో లక్షల రూపాయలు వసూలు చేసి మోసం చేసిన విజయవాడ దంపతులపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది.

రేపటి నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభం

రేపటి నుంచి 45 రోజుల పాటు ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ తీవ్రంగా ఉంది. వైకుంఠం కాంప్లెక్స్‌లు నిండిపోవడంతో శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 24 గంటల వరకు వేచి చూడాల్సి వస్తోంది.