అర్ధరాత్రి ఇండోనేషియాలో భూకంపం
మన పత్రిక: ఆగ్నేయాసియా దేశమైన ఇండోనేషియాలో బుధవారం అర్థరాత్రి భారీ భూకంపం సంభవించి భయాందోళనలు రేకెత్తించింది. రిక్టర్ స్కేలుపై 6.1 నుంచి 6.8 తీవ్రతతో నమోదైన ఈ ప్రకంపనలు తూర్పు ఇండోనేషియాలోని తెర్నేట్ సమీప సముద్ర గర్భంలో కేంద్రీకృతమయ్యాయి. భూకంపం సముద్ర మట్టానికి తక్కువ లోతులో సంభవించడంతో సునామీ ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ఇండోనేషియా వాతావరణ, భూభౌతిక సంస్థ BMKG తక్షణమే తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ చేసింది. దీని ప్రభావంతో మలేషియా, ఫిలిప్పీన్స్ … Read more