ఏటా 11 వేల పోలీసు పోస్టుల భర్తీకి సిద్ధం: హోంమంత్రి అనిత

అమరావతి: కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరి ప్రలోభాలకూ లోనై ఆందోళనలకు దిగి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హోంమంత్రి వంగలపూడి అనిత హితవు పలికారు. పోలీసు ఉద్యోగాలు ఏ ప్రభుత్వంలో వచ్చాయో అభ్యర్థులు ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. ప్రతిఏటా జాబ్ క్యాలెండర్‌లో 11 వేల పోలీసు పోస్టుల భర్తీకి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జగన్ ఒక్క కానిస్టేబుల్ పోస్టు కూడా భర్తీ చేయలేదని, నోటిఫికేషన్ ఇచ్చి 6 వేల … Read more

స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల అక్రమాల వెనుక లోకేష్ హస్తం: మార్గాని భరత్

అమరావతి: స్పోర్ట్స్‌ కోటా ఉద్యోగాల్లో అక్రమాలు జరిగినట్లు అధికారులే అంగీకరించారని, దీనిపై విజిలెన్స్‌ విచారణ జరుగుతోందంటే అవకతవకలు జరిగినట్లు స్పష్టమైపోయిందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ అక్రమాల వెనుక మంత్రి నారా లోకేష్‌ హస్తం ఉందని ఆరోపించారు. విజిలెన్స్‌ కాకుండా ఈ వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 382 స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు ఎవరికిచ్చారో పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని, ఫేక్ … Read more

మెగాస్టార్ చిరంజీవి కుమార్తెకు కీలక పదవి

టాలీవుడ్‌ మెగాస్టార్‌ చిరంజీవి పెద్ద కుమార్తె, ఫ్యాషన్ డిజైనర్, నిర్మాత కొణిదెల సుస్మితకు అరుదైన గౌరవం దక్కింది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా ఆమెను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు మంగళవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ బాధ్యత ద్వారా సుస్మిత ఇంద్రకీలాద్రికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, ఆలయ సమగ్ర అభివృద్ధి, … Read more

AP మహిళలకు గుడ్‌న్యూస్.. ఏపీలో 913 ఆశావర్కర్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్య రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు 1,294 ఆశావర్కర్ పోస్టులను భర్తీ చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు. తాజాగా మరో 913 ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించే ‘డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ’ ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీలోగా నియామక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు … Read more

కేడర్‌కు సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం

అమరావతి: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కుప్పం పార్టీ శ్రేణులు సన్నద్ధం కావాలని తెదేపా అధినేత, సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆదివారం ఉండవల్లి నివాసంలో కుప్పం నియోజకవర్గానికి చెందిన నాలుగు మండలాల ముఖ్య నేతలతో ఆయన సమీక్ష నిర్వహించారు. పంచాయతీ, మండల, జడ్పీ, మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని సూచించారు. “పదవులు పొంది కష్టపడకపోతే కుదరదు. ఫలితాల్లో తేడా వస్తే ఉపేక్షించేది లేదు. లాలూచీ రాజకీయాలకు స్వస్తి పలకాలి” అని … Read more

రాజమండ్రిలో గాల్లోకి లేచిన ఆటో

AP: రాజమండ్రి రోడ్‌ కమ్‌ రైలు వంతెన ప్రారంభంలో ఓ ఆటో అనూహ్య రీతిలో గాల్లోకి లేచిన సంఘటన కలకలం రేపింది. అధిక బరువుతో చెక్కల లోడును తీసుకెళ్తున్న ఆటో, రోడ్డుపై ఉన్న మూడు స్పీడ్ బ్రేకర్లను దాటే క్రమంలో తీవ్రంగా అదుపుతప్పింది. వెనుక వైపు బరువు ఎక్కువగా ఉండటంతో వాహనం ముందు భాగం ఒక్కసారిగా పైకి లేచింది. ప్రమాదాన్ని గమనించిన స్థానిక యువకులు తక్షణమే స్పందించి, ఆటోలోని చెక్కలను బయటకు తీసి వాహనాన్ని సురక్షితంగా కిందకు … Read more

ఏపీలో అక్టోబర్ 1 నుంచి కొత్తగా ఎన్టీఆర్ భరోసా పింఛన్లు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో మూడు లక్షల మందికి ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అందించేందుకు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరులో మరో కేసు నమోదు

కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారన్న ఫిర్యాదుతో వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై గుంటూరు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

అభివృద్ధి వ్యూహంతో రాయలసీమ, ఉత్తరాంధ్రలో కూటమి ముందంజ

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ఆర్‌సీపీ ప్రాబల్యాన్ని తగ్గించేందుకు రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

టీటీడీలో 30 ఏళ్ల నాటి అకౌంటింగ్ విధానం మారుతోంది

తిరుమల తిరుపతి దేవస్థానంలో మూడు దశాబ్దాల క్రితం నాటి పాత అకౌంటింగ్ విధానంలో మార్పులు తెచ్చేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుంది.