ఆధార్ శిబిరాల 2025 | ఎక్కడ, ఎప్పుడు? తెలుసుకోండి
మన పత్రిక, వెబ్డెస్క్ September 2025 Aadhaar Camps : ఈ ప్రత్యేక శిబిరాలను దసరా సెలవుల సమయంలో ప్రజలు సులభంగా ఆధార్ సేవలు పొందేలా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రతి రోజు వేర్వేరు ప్రదేశాల్లో శిబిరాలు జరుగుతాయి. దీంతో గ్రామీణ ప్రజలు కూడా సులభంగా సేవలు పొందవచ్చు. సెప్టెంబర్ 23, 2025: గ్రామ్ / వార్డ్ సచివాలయాలలో నిర్వహిస్తారు. సెప్టెంబర్ 24, 2025: అంగన్వాడీ కేంద్రాలలో సేవలు అందిస్తారు. సెప్టెంబర్ 25, 2025: గ్రామ్ … Read more