తల్లికి వందనం డబ్బులు రానివారు సచివాలయంలో ఫిర్యాదు చేయవచ్చని వెల్లడి
తల్లికి వందనం పథకం కింద అర్హత ఉండి కూడా డబ్బులు రానివారు సచివాలయాల్లో ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.
తల్లికి వందనం పథకం కింద అర్హత ఉండి కూడా డబ్బులు రానివారు సచివాలయాల్లో ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.
ఏపీకి పరిశ్రమలను వేగంగా ఆకర్షించేందుకు ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానమే కారణమని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఎంఎస్ఎంఈల ప్రోత్సహకాలపై ఏర్పాటైన మంత్రుల బృందం తొలి సమావేశంలో ఆయన మాట్లాడారు.
అమరావతిని క్వాంటం పరిశోధనలకు అత్యుత్తమ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు క్వాంటినమ్ సంస్థ ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరిపారు.
అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ హబ్ను ఏర్పాటు చేసేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒప్పందం కుదిరింది.
తెనాలిలో డ్రైవింగ్ టెస్టు సమయంలో జరిగిన ప్రమాదంలో కారు జనంపైకి దూసుకెళ్లడంతో నలుగురు గాయపడ్డారు.
తిరుమల అలిపిరి కాలినడక మార్గంలో ఓ యువతి సినిమా ఫ్లెక్సీని ప్రదర్శించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
భూ రికార్డుల్లో అక్రమాలను అరికట్టేందుకు సీఎం చంద్రబాబు ‘మీ భూమి-బ్లాక్చెయిన్’ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. నవంబర్ నుంచి దీనిని రాష్ట్రమంతటా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.
తిరుపతిలో భూమి స్వాధీనంపై ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్సీపీ నేత భూమనా కరుణాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం అరెస్ట్ చేసిందని వైకాపా నేత వరుదు కల్యాణి ఆరోపించారు.
కర్నూలు సీఐ శేషయ్యపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.