తల్లికి వందనం డబ్బులు రానివారు సచివాలయంలో ఫిర్యాదు చేయవచ్చని వెల్లడి

తల్లికి వందనం పథకం కింద అర్హత ఉండి కూడా డబ్బులు రానివారు సచివాలయాల్లో ఫిర్యాదు చేసి సమస్యను పరిష్కరించుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది.

ఆటోమేటిక్ ఇన్సెంటివ్ వ్యవస్థపై మంత్రుల బృందం తొలి సమావేశం నిర్వహించిన నారా లోకేశ్

ఏపీకి పరిశ్రమలను వేగంగా ఆకర్షించేందుకు ‘స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’ విధానమే కారణమని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఎంఎస్ఎంఈల ప్రోత్సహకాలపై ఏర్పాటైన మంత్రుల బృందం తొలి సమావేశంలో ఆయన మాట్లాడారు.

అమరావతిని క్వాంటం హబ్‌గా తీర్చిదిద్దేందుకు సీఎం చంద్రబాబు కీలక చర్చలు

అమరావతిని క్వాంటం పరిశోధనలకు అత్యుత్తమ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు క్వాంటినమ్ సంస్థ ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరిపారు.

అమరావతిలో పీఎన్‌బీ క్వాంటం హబ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం

అమరావతిలో క్వాంటం ఫైనాన్స్ హబ్‌ను ఏర్పాటు చేసేందుకు పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మధ్య సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒప్పందం కుదిరింది.

భూ రికార్డుల భద్రతకు బ్లాక్‌చెయిన్ సాంకేతికతను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

భూ రికార్డుల్లో అక్రమాలను అరికట్టేందుకు సీఎం చంద్రబాబు ‘మీ భూమి-బ్లాక్‌చెయిన్’ పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. నవంబర్ నుంచి దీనిని రాష్ట్రమంతటా అమలు చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.

చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ నాయకుడు భూమనా కరుణాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు

తిరుపతిలో భూమి స్వాధీనంపై ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్సార్‌సీపీ నేత భూమనా కరుణాకర్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

సీదిరి అప్పలరాజు అరెస్టును తప్పుపట్టిన వైకాపా నేత వరుదు కల్యాణి

మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగానే ప్రభుత్వం అరెస్ట్ చేసిందని వైకాపా నేత వరుదు కల్యాణి ఆరోపించారు.

వైసీపీ నేత జక్కంపూడి రాజాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు

కర్నూలు సీఐ శేషయ్యపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది.