ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన.. డ్రోన్ల వినియోగంపై పోలీసుల నిషేధం
మన పత్రిక, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ మే 10న హైదరాబాద్లో పర్యటించనున్న నేపథ్యంలో నగర పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇందులో భాగంగా మాదాపూర్, బేగంపేట్, బోయిన్పల్లి, మారేడ్పల్లి ప్రాంతాల్లో డ్రోన్లు, పారా గ్లైడర్లు, రిమోట్ కంట్రోల్ మైక్రో లైట్ ఎయిర్క్రాఫ్ట్ల వినియోగంపై సైబరాబాద్, మల్కాజిగిరి పోలీసులు వేర్వేరుగా నిషేధం విధించారు. హైటెక్ సిటీలో నూతనంగా నిర్మించిన సింధు ఆస్పత్రిని ప్రధాని ప్రారంభించనున్నారు. అనంతరం రూ.9,400 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన … Read more