పోలవరం, ధవళేశ్వరం ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల ఆధునికీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు.

ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు

ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్ కల్యాణ్‌ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. పవన్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు వెల్లడించిన వివరాలు ఇవే.

పవన్ కల్యాణ్ కుడి భుజానికి విజయవంతంగా శస్త్రచికిత్స

డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుడి భుజానికి ముంబై ఆసుపత్రిలో శస్త్రచికిత్స పూర్తయింది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

లెనిన్ చిత్ర దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరిని సత్కరించిన ఎమ్మెల్యే పులివర్తి నాని

లెనిన్ చిత్ర దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరిని టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని ఘనంగా సత్కరించారు.

విశాఖలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించనున్న జగన్

బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం వెళ్లనున్నారు.

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రిటైర్డ్ ఇంజినీర్ శ్యాంప్రసాద్ రెడ్డి భావోద్వేగం

కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల రిటైర్డ్ ఇంజినీర్ శ్యాంప్రసాద్ రెడ్డి స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.