పోలవరం, ధవళేశ్వరం ప్రాజెక్టులపై సీఎం చంద్రబాబు సమీక్ష
పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల ఆధునికీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు.
పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల ఆధునికీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు.
హైదరాబాద్లో ఆరేళ్ల మనవరాలితో కారు నడిపించిన ఎస్సై తిరుపతిపై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు.
జూలై 12, 2026 నుంచి 18, 2026 వరకు ఉన్న వార ఫలాల వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి.
వైన్ మరియు లిక్కర్ బాటిళ్లు ఎందుకు 750ml పరిమాణంలో ఉంటాయో వివరించే చారిత్రక కారణాలు మరియు తయారీ విధానం గురించి తెలుసుకోండి.
ముంబై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్ కల్యాణ్ను ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పరామర్శించారు. పవన్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు వెల్లడించిన వివరాలు ఇవే.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుడి భుజానికి ముంబై ఆసుపత్రిలో శస్త్రచికిత్స పూర్తయింది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
జూలై 13న ఏర్పడుతున్న ధ్రువయోగం వల్ల మేషం, మిథునం, సింహం, కన్య, తుల రాశుల వారికి ఆర్థికంగా కలిసిరానుంది.
లెనిన్ చిత్ర దర్శకుడు మురళీ కిశోర్ అబ్బూరిని టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని ఘనంగా సత్కరించారు.
బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శించేందుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం వెళ్లనున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల రిటైర్డ్ ఇంజినీర్ శ్యాంప్రసాద్ రెడ్డి స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.