పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై త్వరలోనే శుభవార్త: సీఎం రేవంత్ రెడ్డి
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు 90 టీఎంసీల నీటి వినియోగానికి త్వరలోనే అనుమతులు తీసుకువస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు 90 టీఎంసీల నీటి వినియోగానికి త్వరలోనే అనుమతులు తీసుకువస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.
కడప జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేశ్ దొరసానిపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థులతో మాట్లాడారు.
హర్యానాలో జింద్-సోనిపట్ మార్గంలో సరికొత్త రైల్వే స్టేషన్ను, దేశపు తొలి హైడ్రోజన్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వ తీరుపై బీజేపీ నేత దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో ఐటీ రంగం పరిస్థితి దిగజారుతోందని ఆయన ఆరోపించారు.
షాబాద్ ఘటనలో నిందితుడి చర్యలు, పోలీసుల వైఫల్యంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
స్విగ్గీ ఇన్స్టామార్ట్, హెచ్పీసీఎల్తో కలిసి వినియోగదారులకు నిమిషాల్లోనే ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లను అందించే కొత్త సేవలను బెంగళూరులో ప్రారంభించింది.
తిరుమలలో భక్తుల రద్దీ కారణంగా క్యూలైన్లు శిలాతోరణం వరకు చేరుకున్నాయి. సర్వదర్శనం కోసం భక్తులు సుమారు 18 గంటల సమయం వేచి ఉండాల్సి వస్తోంది.
రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులను మూడేళ్లలో పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టును మార్చి 2027 నాటికి పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు.
హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రదీప్ కన్స్ట్రక్షన్స్కు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ నిర్ణయంతో ఆగిపోయిన పనులు మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది.
రంగారెడ్డి జిల్లా షాబాద్ పోక్సో కేసు నిందితుడికి బెయిల్ రావడం వెనుక కాంగ్రెస్ లీగల్ సెల్ పాత్ర ఉందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.