నేటి నుంచే ఐపీఎల్.. తొలి పోరులో బెంగళూరు vs హైదరాబాద్!
ఐపీఎల్ 19వ సీజన్కు రంగం సిద్ధమైంది. పది జట్లు మరోసారి అసలైన టీ20 మజాను అందించేందుకు పోటీపడుతున్నాయి. శనివారం బెంగళూరు-సన్రైజర్స్ మ్యాచ్తో టోర్నీ ఆరంభం కానుంది. గతేడాది టైటిల్ గెలిచిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ట్రోఫీని నిలబెట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఒకసారి ఛాంపియన్గా నిలిచిన సన్రైజర్స్ హైదరాబాద్ రెండో కప్పుపై దృష్టి సారించింది. చెన్నై సూపర్కింగ్స్, ముంబయి ఇండియన్స్ జట్లు తమ ఆధిపత్యాన్ని మళ్లీ చాటుకోవాలని చూస్తున్నాయి. కోల్కతా నైట్రైడర్స్ గత సీజన్ నిరాశను మరచి నాలుగో … Read more