తెలంగాణ ఉన్నత విద్యలో తగ్గిన ఉపాధ్యాయుల సంఖ్య: ఏఐఎస్హెచ్ఈ నివేదిక
తెలంగాణ ఉన్నత విద్యలో ఉపాధ్యాయుల సంఖ్య 2014-15తో పోలిస్తే 2023-24 నాటికి 8 శాతం తగ్గినట్లు AISHE సమాచారం వెల్లడించింది.
తెలంగాణ ఉన్నత విద్యలో ఉపాధ్యాయుల సంఖ్య 2014-15తో పోలిస్తే 2023-24 నాటికి 8 శాతం తగ్గినట్లు AISHE సమాచారం వెల్లడించింది.
రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పాల్గొన్నారు. అక్కడ విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
నీట్ పేపర్ లీక్ ఆందోళనలకు మద్దతుగా ముంబైలో జరిగిన నిరసనలో పోలీస్ వ్యాన్ను రియా అహిర్ అడ్డుకోవడం చర్చనీయాంశమైంది.
మధ్యప్రదేశ్ Dhar లోని వివాదాస్పద Bhojshala complex కు దూరంగా నమాజ్ స్థలాన్ని కేటాయించారన్న పిటిషన్పై జులై 29న విచారణ చేపట్టడానికి సుప్రీంకోర్టు అంగీకరించింది.
శ్రీకాకుళం జిల్లా జైల్లో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో వైఎస్సార్సీపీ నేతలు ధర్మాన కృష్ణదాస్, బూడి ముత్యాలనాయుడు ములాఖత్ అయ్యారు. పరామర్శ అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్పై జరుగుతున్న నిరసనలకు సీనియర్ సిటిజన్ల నుంచి మద్దతు లభిస్తోంది.
రంపచోడవరంలో నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి బిసి బాలికల గురుకుల పాఠశాలలో విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది.
ఈపీఎఫ్ ఖాతాదారులకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 8.25 శాతం వడ్డీని ఈపీఎఫ్ఓ ఖాతాల్లో జమ చేస్తోంది. పీఎఫ్ బ్యాలెన్స్ ఎలా తనిఖీ చేయాలో తెలుసుకోండి.
మెగాస్టార్ చిరంజీవిని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు తన అల్లుడు భద్రంతో కలిసి కలిశారు. తన అల్లుడికి నూతన చిత్రంలో అవకాశం ఇచ్చినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.