పరీక్షల పేపర్ లీకేజీలపై కఠిన చర్యలకు కేంద్ర కేబినెట్ ఆమోదం
పరీక్షల పేపర్ లీకేజీల నిరోధానికి మరింత కఠిన శిక్షలు విధిస్తూ రూపొందించిన నూతన బిల్లు ముసాయిదాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
పరీక్షల పేపర్ లీకేజీల నిరోధానికి మరింత కఠిన శిక్షలు విధిస్తూ రూపొందించిన నూతన బిల్లు ముసాయిదాకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
వైసీపీ హయాంలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని, కూటమి ప్రభుత్వం పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తోందని ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వ్యాఖ్యానించారు.
తల్లి, చెల్లిని గౌరవించనివారు రాజకీయాలకు అనర్హులని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. పిల్లలకు చదువును మించిన గొప్ప ఆస్తి మరొకటి లేదని ఆయన పేర్కొన్నారు.
సిద్దిపేటలో మద్యం సేవించి వాహనాలు నడిపిన వారితో పాటు లైసెన్స్ లేని వారికి కోర్టు రూ.5,61,500 జరిమానా విధించింది.
విశాఖపట్నం ఉక్కు కర్మాగారంలోని కోక్ ఓవెన్ విభాగంలో జరిగిన ప్రమాదంలో అనంత బార్వే అనే కాంట్రాక్ట్ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందారు.
పేపర్ లీకేజీలను అరికట్టేందుకు గరిష్టంగా 10 ఏళ్ల జైలు శిక్ష, రూ. 10 కోట్ల వరకు జరిమానా విధించేలా కేంద్ర కేబినెట్ చట్ట సవరణకు ఆమోదం తెలిపింది.
హైదరాబాద్ నుంచి సుమారు మూడు గంటల దూరంలో ఉన్న విశాఖ కాలనీ సోషల్ మీడియాలో తెలంగాణ లడఖ్గా ప్రాచుర్యం పొందుతోంది.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం యువతల భవిష్యత్తును పరమావధిగా ఉంచుకుని పనిచేస్తోందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు.
ఢిల్లీతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న విద్యార్థుల నిరసనల సమయంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఫెడరేషన్ ఆఫ్ ప్రెస్ క్లబ్స్ తీవ్రంగా ఖండించింది.
సాధారణ శనివారం సెలవు కావడంతో జూలై 25న బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో వర్తక లావాదేవీలు జరగవు. జూలై 27 సోమవారం నుంచి యథావిధిగా ట్రేడింగ్ పునఃప్రారంభం కానుంది.