వియత్నాం బోటు ప్రమాదంలో మచిలీపట్నం మహిళ మృతి
వియత్నాంలో జరిగిన స్పీడ్బోట్ ప్రమాదంలో మచిలీపట్నానికి చెందిన గేల్లి జయశ్రీ మరణించారు. విహారయాత్రలో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
వియత్నాంలో జరిగిన స్పీడ్బోట్ ప్రమాదంలో మచిలీపట్నానికి చెందిన గేల్లి జయశ్రీ మరణించారు. విహారయాత్రలో భాగంగా ఈ ఘటన చోటుచేసుకుంది.
కేరళలోని కన్నూర్లో చిన్న గాయానికి చికిత్స పొందుతూ 18 నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. మత్తుమందు వికటించడం వల్లే మరణం సంభవించిందని బంధువులు ఆరోపిస్తున్నారు.
బెంగళూరు కామాక్షిపాళ్య ప్రాంతంలో మద్యం మత్తులో ఒక వ్యక్తి తన కుటుంబంలోని ముగ్గురిని హత్య చేసి, ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉత్తరప్రదేశ్లోని చందౌలి జిల్లాలో రోడ్డు విస్తరణ పనుల సందర్భంగా ఆలయ గోపురం కూలి ఒక ప్రజా నిర్మాణ శాఖ అధికారి మృతి చెందారు.
విశాఖకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని రాధాగాయత్రి మృతి కేసులో ఆమె భర్త శ్రీచరణ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ముస్సోరీలో జరిగిన ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.
మన పత్రిక: చిత్తూరు జిల్లా గంగవరం మండలం దండపల్లి క్రాస్ (YSR జంక్షన్) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అతివేగంగా వెళ్తున్న కారు, ముందు వెళ్తున్న కంటైనర్ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఢీకొట్టిన వేగం కారణంగా కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జుగా అయి, లారీ కిందకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు గుర్తించిన మేరకు, మృతులు తిరుపతి కోర్టులో సీనియర్ అసిస్టెంట్లుగా పని చేసిన హరీష్, … Read more
మన పత్రిక, AP: నమ్మిన ప్రేమే ఆమెకు శాపమైంది. పెళ్లయిన విషయాన్ని దాచి పెట్టిన ఓ కిరాతకుడి చేతిలో మోసపోయిన యువతి, చివరకు తట్టుకోలేక బలవన్మరణానికి పాల్పడింది. ఆత్మహత్యకు ముందు తన తండ్రిపై ఉన్న ప్రేమాభిమానాలను చాటుతూ ఆమె రాసిన చివరి అక్షరాలు ప్రతి ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని పామూరు మండలంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామస్థుల కథనం ప్రకారం.. అయ్యవారిపల్లికి చెందిన మాధవి (24) స్థానికంగా ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. … Read more
మన పత్రిక, క్రైం: హైదరాబాద్ నగరంలో మరో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్న ఒక వ్యక్తి, సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకుని ఏకంగా రూ.2.36 కోట్లు కోల్పోయిన ఘటన కలకలం రేపుతోంది. సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ మోసం గతేడాది ఆగస్టులో ప్రారంభమైంది. హైదరాబాద్కు చెందిన వీరభద్రరావు అనే సాఫ్ట్వేర్ ఉద్యోగికి ‘కోరా’ అనే పేరుతో Facebookలో ఒక గుర్తుతెలియని మహిళ పరిచయమైంది. తాను సింగపూర్కు … Read more
మన పత్రిక, ఆంధ్రప్రదేశ్ క్రైం: ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వ్యక్తి ప్రేమ పేరుతో మోసం చేయడంతో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన కృష్ణ జిల్లా మచిలీపట్నం గొడుగుపేటలో విషాద ఘటన చోటుచేసుకుంది. కట్నం ఇస్తేనే పెళ్లికి ఒప్పుకుంటానని తెగేసి చెప్పడంతో చేసేది లేక ఎలుకల మందు మింగింది. గొడుగుపేటకు చెందిన రాగశ్రీకి ఇన్ స్టాగ్రామ్లో కోనసీమ జిల్లా మండపేటకు చెందిన లీలా కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. రాగశ్రీ పెళ్లి … Read more
మన పత్రిక, క్రైం: మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో భారీ వ్యభిచార దందా వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. పట్టణంలోని రద్దీ ప్రాంతమైన అశోక్ టాకీస్ ప్రాంతంలో పోలీసులు నిర్వహించిన దాడుల్లో ఏడుగురు విటులతో పాటు ఇద్దరు మహిళలు పట్టుబడటం సంచలనంగా మారింది. పోలీసుల నిత్య గస్తీ ఉండే ప్రాంతాలు, నివాస గృహాలు అధికంగా ఉన్న మర్లు, బైపాస్ రోడ్డు ప్రాంతాలను అడ్డాలుగా మార్చుకుని నిర్వాహకులు ఈ దందాను సాగించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వేలాది మంది విటులతో ఒక … Read more